మన భారత్ ,హైదరాబాద్:
శుభక్షేత్ర ప్రైవేట్ లిమిటెడ్ పేరిట కోట్ల రూపాయల ఆర్థిక మోసం జరిగిన కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. ఈ కేసులో Mangli పాత్రపై కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. సైబరాబాద్ ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ (EOW) అధికారులు సాంకేతిక ఆధారాలు సేకరిస్తూ విచారణను ముందుకు తీసుకెళ్తున్నారు.
పోలీసుల సమాచారం ప్రకారం, మంగ్లీ సోదరుడు శివ, రమావత్ మధు, హేమకాంత్...
మన భారత్ , న్యూఢిల్లీ/ఆదిలాబాద్:
ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే Anil Jadhav కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆయన అందిస్తున్న సేవలను గుర్తిస్తూ United American University లీడర్షిప్ డాక్టరేట్ను ప్రదానం చేసింది.
న్యూఢిల్లీలో నిర్వహించిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఈ గౌరవాన్ని స్వీకరించారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి, ప్రజల సమస్యల...