విశ్వసుందరిగా ఫాతిమా బోష్..

Published on

-Advertisement-

మిస్ యూనివర్స్ కిరీటం మిస్ మెక్సికో ఫాతిమా బోష్‌కు

మన భారత్, బ్యూటీ: థాయలాండ్ వేదికగా నిర్వహించిన ప్రతిష్ఠాత్మక మిస్ యూనివర్స్–2025 సౌందర్య పోటీల్లో ఈసారి విజేతగా నిలిచింది మెక్సికో అందాల భామ ఫాతిమా బోష్. గ్లోబల్ స్టేజ్‌పై తన ప్రతిభ, ఆత్మవిశ్వాసం, సామాజిక అవగాహనతో ఆకట్టుకున్న ఆమెకు విశ్వసుందరి కిరీటం వరించింది.

భారత్ తరఫున రాజస్థాన్‌కు చెందిన మణిక విశ్వకర్మ ఈ పోటీల్లో పాల్గొన్నారు. మొదట టాప్ 30లో స్థానం దక్కించుకొని మంచి ప్రతిభ కనబరిచిన మణిక, చివరికి టాప్ 12లో నిలిచినా ఫైనల్స్‌కు చేరుకోలేకపోయారు. దేశాన్ని ప్రపంచ వేదికపై ప్రాతినిధ్యం వహించినందుకు ఆమెకు దేశీయంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రతీ ఏడాది జరిగే ఈ సౌందర్య పోటీలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షించే గ్లోబల్ ఈవెంట్. మోడలింగ్, సాంఘిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా ఉన్న ఫాతిమా బోష్ విజయం ప్రస్తుతం అంతర్జాతీయ ఫ్యాషన్ రంగంలో ప్రధాన చర్చగా మారింది.

 

Latest articles

ఆ ఏటీఎంలో మృతదేహం..!

మన భారత్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని విజయనగర్ కాలనీలో ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏటీఎంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి...

బీసీల హక్కుల కోసం పోరాటం..

మన భారత్, మొగుళ్ళపల్లి: బీసీలను రాజకీయంగా అణగదొక్కేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పన్నాగాలు పన్నుతోందని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్...

విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై ఆగ్రహం..

మన భారత్, ఆదిలాబాద్:  విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన పాటిల్ అనీల్ ఘటనపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి....

విద్యుత్ షాక్‌తో అసిస్టెంట్ లైన్ మెన్ మృతి

మన భారత్, భీంపూర్: భీంపూర్ మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ మరమ్మతుల పనులు నిర్వహిస్తున్న సమయంలో అసిస్టెంట్ లైన్...

More like this

ఆ ఏటీఎంలో మృతదేహం..!

మన భారత్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని విజయనగర్ కాలనీలో ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏటీఎంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి...

బీసీల హక్కుల కోసం పోరాటం..

మన భారత్, మొగుళ్ళపల్లి: బీసీలను రాజకీయంగా అణగదొక్కేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పన్నాగాలు పన్నుతోందని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్...

విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై ఆగ్రహం..

మన భారత్, ఆదిలాబాద్:  విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన పాటిల్ అనీల్ ఘటనపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి....