manabharath

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ..

మన భారత్, మొగుళ్లపల్లి: మొగుళ్లపల్లి మండలంలోని పాత ఇస్సిపేట గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు, అరటి పండ్లు పంపిణీ చేసిన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పెనుకుల గట్టన్న, ఉపసర్పంచ్ నేర్పాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం ఈ కార్యక్రమం జరిగింది. వేసవి తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఎండలో కష్టపడుతున్న కూలీల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పంపిణీ చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు....

తులం బంగారం ఎప్పుడు ఇస్తారో..?

మన భారత్, తలమడుగు: కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలతో గద్దెనిక్కిందని కళ్యాణ లక్ష్మితో తులం బంగారం ఎప్పుడు ఇస్తారని ఆడపడుచులు అడుగుతున్నారని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు.. తలమడుగు మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మీ పథకం కింద చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరై, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 39...
spot_img

Keep exploring

యూట్యూబ్ లో పిల్లల స్క్రీన్ టైమ్‌కు కట్టడి..

పేరెంట్స్ కంట్రోల్స్‌తో పూర్తి నియంత్రణ మన భారత్, న్యూఢిల్లీ: పిల్లలు యూట్యూబ్ వీడియోలకు అధికంగా అలవాటు పడుతున్న నేపథ్యంలో వారి...

ప్రాజెక్టులు పూర్తి చేయడంలో గత ప్రభుత్వం విఫలం: ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి

మన భారత్ ,తెలంగాణ: గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఒక్క చిన్న సాగునీటి ప్రాజెక్టును కూడా పూర్తిచేయలేకపోయిందని జిల్లా...

కొరట చనక ప్రాజెక్టు పంప్ హౌస్ ప్రారంభం..

ఆదిలాబాద్‌కు సాగునీటి ఊతం మన భారత్, ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ ఎనమల రేవంత్ రెడ్డి గారు...

ప్రాధాన్యం సంతరించుకున్న ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్ పర్యటన

మన భారత్ – న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ రేపు, ఎల్లుండి చేపట్టనున్న పశ్చిమ బెంగాల్ (WB) పర్యటన...

2034 వరకు ప్రభుత్వాన్ని కొనసాగిస్తాం: సీఎం

మన భారత్ ,తెలంగాణ: నిర్మల్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఓడిపోయిన...

బోథ్ నియోజకవర్గ అభివృద్ధికి తక్షణమే నిధులు మంజూరు చేయాలి

మన భారత్, తెలంగాణ: బోథ్ నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన కీలక నిధులను వెంటనే మంజూరు చేయాలని బోథ్ ఎమ్మెల్యే...

ముంబై సాహిత్య సమ్మేళనానికి ఆదిలాబాద్ జిల్లా కవులకు ఆహ్వానం

మన భారత్ , ముంబాయి: నవి ముంబై పణ్వేల్‌లో ఈనెల 18వ తేదీ ఆదివారం జరగనున్న ప్రతిష్టాత్మక సాహిత్య...

టుడే గోల్డ్ సిల్వర్ రేట్..

తగ్గిన బంగారం, వెండి ధరలు.. కొనుగోలుదారులకు ఊరట మన భారత్, న్యూఢిల్లీ:‌ హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు...

సంక్రాంతి క్రికెట్‌ టోర్నీ విజేతగా జీవైసీ..

తాంసిలో ఉత్సాహంగా టీపీఎల్‌ సంక్రాంతి కప్‌ పోటీలు మన భారత్, తాంసి: తాంసి ప్రీమియర్ లీగ్‌ (టీపీఎల్‌) కమిటీ ఆధ్వర్యంలో...

ఆర్ట్ క్రాఫ్ట్ పీఈటీల జిల్లా కన్వీనర్‌గా నారాయణ చారి ఏకగ్రీవ ఎన్నిక

నారాయణపేట: జిల్లా ఆర్ట్ క్రాఫ్ట్ PETల సమావేశం శనివారం సఖ్యతభరిత వాతావరణంలో నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలోని వివిధ...

గ్రామ పంచాయతీలకు రూ.277 కోట్ల ఊతం

సంక్రాంతి కానుకగా రాష్ట్ర ప్రభుత్వ నిధుల విడుదల మన భారత్ ,తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ఆర్థిక బలం చేకూర్చేలా...

అటు ఇంటర్ పరీక్షలు.. ఇటు మున్సిపల్ ఎన్నికలు

పరీక్షల షెడ్యూల్‌పై ప్రభావం పడేనా? ఎన్నికల విధుల నుంచి మినహాయింపు కోరిన ఇంటర్ బోర్డు మన భారత్ , తెలంగాణ: తెలంగాణలో...

Latest articles

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ..

మన భారత్, మొగుళ్లపల్లి: మొగుళ్లపల్లి మండలంలోని పాత ఇస్సిపేట గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు, అరటి పండ్లు...

తులం బంగారం ఎప్పుడు ఇస్తారో..?

మన భారత్, తలమడుగు: కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలతో గద్దెనిక్కిందని కళ్యాణ లక్ష్మితో తులం బంగారం ఎప్పుడు ఇస్తారని ఆడపడుచులు...

Google ప్రపంచాన్ని మార్చిన టెక్ దిగ్గజం..

మన భారత్, ఇంటర్నేషనల్ : ప్రపంచ టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీసిన సంస్థగా Google ప్రత్యేక గుర్తింపు పొందింది....

ఆపరేషన్ చేస్తుండగా వైద్యుడికి గుండెపోటు..

మన భారత్, నిర్మల్: నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన ప్రముఖ వైద్యుడు డా. సురేందర్ గుండెపోటుతో మృతి చెందడం స్థానికంగా...