విజయ్ ఇంటి వద్ద భారీ భద్రత ఏర్పాటు

Published on

-Advertisement-

మన భారత్, చెన్నై:

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే (TVK) పార్టీ అద్భుత ప్రదర్శన చేస్తూ 100కు పైగా స్థానాల్లో ఆధిక్యం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించే దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత Vijay ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఎన్నికల ఫలితాల నేపధ్యంలో విజయ్ ఇతర చిన్న పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి పదవిని చేపట్టే అవకాశాలు ఉన్నందున తమిళనాడు పోలీసులు ముందస్తు జాగ్రత్తగా ఆయన నివాసం వద్ద భారీ కాన్వాయ్‌తో చేరుకుని భద్రతను పెంచారు.

ప్రస్తుతం విజయ్ ఇంటి వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు సమాచారం. పోలీసులు, ప్రత్యేక భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటి వద్దకు చేరుకుంటుండటంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

ఇదిలా ఉండగా, తమిళనాడు రాజకీయాల్లో TVK ఎదుగుదల చర్చనీయాంశంగా మారింది. సంప్రదాయ రాజకీయ పార్టీలకు సవాల్‌గా నిలుస్తూ విజయ్ నాయకత్వంలో పార్టీ ముందుకు సాగుతుండటంపై విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: సర్పంచ్ చంటి

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో గ్రామస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: సర్పంచ్ ఏలుగు రాజన్న మన భారత్, తలమడుగు: ప్రజా...

సిక్కోలు అభివృద్ధికి ఎంఎస్ఎంఈ పార్కులు కీలకం

యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా పరిశ్రమల విస్తరణ భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారనున్నాయి: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మన భారత్,...

బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే

గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి: ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సభ్యత్వ నమోదులో ప్రతి కార్యకర్త...

ఏడాదికి కేవలం 4 సిలిండర్లకే రాయితీ.?

గ్యాస్ సబ్సిడీపై కొత్త చర్చ.. ఏడాదికి కేవలం 4 సిలిండర్లకే రాయితీ? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై ప్రజల్లో...

More like this

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: సర్పంచ్ చంటి

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో గ్రామస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: సర్పంచ్ ఏలుగు రాజన్న మన భారత్, తలమడుగు: ప్రజా...

సిక్కోలు అభివృద్ధికి ఎంఎస్ఎంఈ పార్కులు కీలకం

యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా పరిశ్రమల విస్తరణ భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారనున్నాయి: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మన భారత్,...

బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే

గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి: ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సభ్యత్వ నమోదులో ప్రతి కార్యకర్త...