మన భారత్, ఇంటర్నేషనల్ :
ప్రపంచ టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీసిన సంస్థగా Google ప్రత్యేక గుర్తింపు పొందింది. ఒక చిన్న స్టార్ట్అప్గా ప్రారంభమైన ఈ సంస్థ నేడు లక్షల కోట్ల రూపాయల విలువ కలిగిన గ్లోబల్ దిగ్గజంగా ఎదిగింది. 1999లో కేవలం 1 మిలియన్ డాలర్లకు అమ్మకానికి ప్రయత్నించిన గూగుల్, నేడు ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన కంపెనీలలో ఒకటిగా నిలిచింది.
గూగుల్ను...
మన భారత్, నిర్మల్:
నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన ప్రముఖ వైద్యుడు డా. సురేందర్ గుండెపోటుతో మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. సేవాభావంతో ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న సమయంలోనే ఆయన ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది.
డా. సురేందర్ నర్సాపూర్ (జి) ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తూ, భైంసా పట్టణంలో ప్రైవేట్ ఆసుపత్రిని కూడా నిర్వహిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం తన...