manabharath

ఎడారిలో ఘోరం.. తాగునీరు లేక 49 మంది దుర్మరణం

సహారా ఎడారిలో ఘోర విషాదం.. తాగునీరు లేక 49 మంది దుర్మరణం నైజర్,‌ మన భారత్: ప్రపంచంలోనే అతిపెద్ద వేడి ఎడారిగా పేరుగాంచిన సహారా ఎడారిలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఆఫ్రికా దేశమైన నైజర్‌లో ప్రయాణికులతో వెళ్తున్న ఒక లారీ ఎడారి మధ్యలో చెడిపోవడంతో 49 మంది దాహంతో ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర సంఘటన స్థానికంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ...

పర్యావరణ పరిరక్షణకు యువత ముందుకు రావాలి: సర్పంచ్ సంతోష్ 

మన భారత్, తలమడుగు: దేవాపూర్ గ్రామంలో “మాకే నామ్ ఏక్ పెడ్” కార్యక్రమం నిర్వహణ – ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన గ్రామస్థులు తలమడుగు, జూన్ 5: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామంలో “మాకే నామ్ ఏక్ పెడ్” (అమ్మ కోసం ఒక మొక్క) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భారత ప్రధానమంత్రి Narendra Modi ఇచ్చిన పిలుపు...
spot_img

Keep exploring

ఇస్సిపేటలో ఘనంగా మేడే వేడుకలు..

మన భారత్, మొగుళ్ళపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని ఇస్సిపేట గ్రామంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మేడే)...

మంత్రి కొండా సురేఖ సేవలపై ప్రశంసలు..

మన భారత్, మొగుళ్ళపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ తన కుటుంబ...

బీసీ నేతకు కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానం

మన భారత్, తలమడుగు ఆదిలాబాద్ పట్టణంలోని దస్నాపూర్‌లో నిర్వహించనున్న శ్రీ బీరప్ప స్వామి కామరాతి కళ్యాణ మహోత్సవానికి హాజరుకావాలని తలమడుగు...

గిరిజనులకు ‘ఇప్ప’ వరం..!

మన భారత్, ఉట్నూర్ : ఉట్నూర్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు ‘ఇప్ప’ పువ్వు (మహువా) సిరుల...

ఆకుకూరల సాగుతో లాభాల బాట.!

మన భారత్, తలమడుగు:,: తలమడుగు మండలంలోని దేవాపూర్, కుచాలాపూర్ గ్రామాల రైతులు ఆకుకూరల సాగుతో మంచి లాభాలు పొందుతూ ఇతర...

ఒకే రాత్రిలో మూడు చోట్ల చోరీ యత్నాలు..

మన భారత్, ఆదిలాబాద్ రూరల్: ఆదిలాబాద్ పట్టణంలో దొంగలు ఒకే రాత్రిలో పలు చోట్ల చోరీలకు యత్నించి భయాందోళనకు గురిచేసిన...

దుర్గాదేవికి పూజలు చేసిన ఎమ్మెల్యే..

మన భారత్, తలమడుగు: ఆధ్యాత్మికత మనసుకు ప్రశాంతతను అందించే ప్రధాన మార్గమని బోథ్ ఎమ్మెల్యే Anil Jadhav అన్నారు. శుక్రవారం...

సైబర్ మోసం నలుగురు అరెస్ట్..

మన భారత్, ఆదిలాబాద్ టౌన్: ఆదిలాబాద్ పట్టణంలో పాత మొబైల్ ఫోన్ల వ్యాపారం పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్న నలుగురిని...

పింఛన్ డబ్బులు ఇవ్వాలని రాస్తారోకో.!

మన భారత్, ధన్వాడ: పింఛన్ డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ధన్వాడలో చేయూత పింఛన్ లబ్ధిదారులు రాస్తారోకో నిర్వహించారు....

రైతులకు పరిహారం ఇవ్వాలంటూ ధర్నా..!

మన భారత్, నారాయణపేట:  ఇటీవల కురిసిన వడగళ్ల వర్షంతో వరి పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గడిమున్కనిపల్లి...

ఎల్ఆర్ఎస్ ఫీజుపై మరోసారి వివాదం..

మన భారత్, తెలంగాణ:  లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్-2020) ఫీజుల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఎల్ఆర్ఎస్ ఫీజు పేరిట ప్రజలపై...

పంట నష్టంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందన..

మన భారత్, నిర్మల్: నిర్మల్ జిల్లాలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మొక్కజొన్న పంటలు కాలిబూడిదైన ఘటనపై Revanth Reddy స్పందించారు....

Latest articles

ఎడారిలో ఘోరం.. తాగునీరు లేక 49 మంది దుర్మరణం

సహారా ఎడారిలో ఘోర విషాదం.. తాగునీరు లేక 49 మంది దుర్మరణం నైజర్,‌ మన భారత్: ప్రపంచంలోనే అతిపెద్ద వేడి...

పర్యావరణ పరిరక్షణకు యువత ముందుకు రావాలి: సర్పంచ్ సంతోష్ 

మన భారత్, తలమడుగు: దేవాపూర్ గ్రామంలో “మాకే నామ్ ఏక్ పెడ్” కార్యక్రమం నిర్వహణ – ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా...

దళిత రైతుల సమస్యలపై ఈడీకి వినతి

మన భారత్, తాంసి తాంసి దళిత బంధు రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ప్రభాకర్‌కు మెమోరాండం...

ఘనంగా పర్యావరణ దినోత్సవం..

మన భారత్, తాంసి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పొన్నారిలో గ్రామసభ – మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతిజ్ఞ తాంసి,...