మన భారత్, వరంగల్:
వరంగల్లోని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో భారీ అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు ఇద్దరు సబ్-రిజిస్ట్రార్లను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు. కార్యాలయంలో సిస్టమాటిక్గా జరుగుతున్న అక్రమ వసూళ్లపై కీలక ఆధారాలు సేకరించారు.
తనిఖీ సందర్భంగా కార్యాలయంలో పనిచేస్తున్న 20 మంది అనధికార ఏజెంట్లను అధికారులు పట్టుకున్నారు. వారి వద్ద...
మన భారత్, నారాయణపేట:
నారాయణపేట జిల్లాలో అవినీతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జిల్లా ఆర్డీఓ రామచందర్ నాయక్ మంగళవారం రూ.25 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఈ ఘటనతో జిల్లాలో కలకలం రేగింది.
ఏసీబీ డీఎస్పీ సీ.హెచ్ బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆపరేషన్లో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. లంచం స్వీకరిస్తున్న సమయంలో పట్టుబడిన...