manabharath

చిన్నారుల్లో విద్యా నైపుణ్యాల పెంపు..

మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల్లో విద్యా నైపుణ్యాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అంగన్వాడీ సూపర్వైజర్ రజిత పేర్కొన్నారు. సోమవారం గ్రామ పంచాయతీ పరిధిలోని ఆరేపల్లి, మొగుళ్లపల్లిలోని 4, 5 అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించిన “గ్రాడ్యుయేషన్ డే” కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నపిల్లల మెదడు అభివృద్ధిలో...

అలెర్ట్.. 5 రోజులు వర్ష సూచన

మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న ఐదు రోజులపాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వాతావరణ మార్పుల దృష్ట్యా అధికారులు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్లను జారీ చేశారు. ఆరెంజ్ అలెర్ట్ కింద ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్,...
spot_img

Keep exploring

వాడని డేటా వృథా కాకూడదు.. రాఘవ్ చద్దా

మన భారత్, న్యూఢిల్లీ: టెలికం రంగంలో వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారితీసే అంశాన్ని ఆప్ ఎంపీ Raghav...

పసిడి ధరలు పడిపోతున్నాయి ఎందుకో.?

మన భారత్, న్యూఢిల్లీ: సాధారణంగా షేర్ మార్కెట్లు పడిపోతే పెట్టుబడిదారులు భద్రమైన ఆస్తుల వైపు మొగ్గు చూపుతూ బంగారం, వెండిలో...

దివ్యాంగులకు అంత్యోదయ కార్డులు ఇవ్వాలి..

మన భారత్, తలమడుగు: మండల కేంద్రంలో దివ్యాంగుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతూ దివ్యాంగుల సంఘం నాయకులు...

ఒకే దేహం.. రెండు తలలు, నాలుగు కాళ్లతో అవిభాజ్య కవలలు జననం!

మన భారత్,ఉత్తర్ ప్రదేశ్, అలీగడ్:  ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని అలీగఢ్‌లో అరుదైన వైద్య సంఘటన చోటుచేసుకుంది. ఒక మహిళకు అవిభాజ్య...

రూ.10,320 తగ్గిన 10 గ్రాముల ధర.!

మన భారత్, హైదరాబాద్:: బంగారం ధరలు మరోసారి భారీగా క్షీణించాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ గోల్డ్ రేట్లు ఒక్కరోజులోనే...

రాజధాని డిజైన్లపై రూ.401 కోట్లు ఖర్చా.?

మన భారత్, ఆంధ్రప్రదేశ్/అమరావతి: అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించిన డిజైన్ల ఖర్చుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) తీవ్ర ఆరోపణలు...

ఇకపై 10 కేజీల గ్యాస్ సిలిండర్లు.?

మన భారత్, న్యూఢిల్లీ:  దేశంలో ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో ఎదురవుతున్న సమస్యల నేపథ్యంలో ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు కీలక...

మీరు షాపింగ్‌లో మోసపోయారా.?

మన భారత్, ఇంటర్నెట్ డెస్క్:  ఈరోజుల్లో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ షాపింగ్ విస్తృతంగా పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు....

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనలు..

మన భారత్, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఘన్ పార్క్ వద్ద ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపుపై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు...

రైతు భరోసా జమ.. చెక్ చేసుకోండి.!

మన భారత్, తెలంగాణ:  తెలంగాణలో రైతులకు శుభవార్త అందింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద...

తీయటి మాటల ముసుగులో సైబర్ మోసం..

మన భారత్, హైదరాబాద్:  ఇటీవల సోషల్ మీడియాలో ఆకర్షణీయ ప్రకటనల రూపంలో యువతను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త...

265 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

మన భారత్, ఇటార్సి (మధ్యప్రదేశ్): ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. మధ్యప్రదేశ్‌లోని ఇటార్సి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ...

Latest articles

చిన్నారుల్లో విద్యా నైపుణ్యాల పెంపు..

మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల్లో విద్యా నైపుణ్యాలను పెంపొందించడంలో కీలక...

అలెర్ట్.. 5 రోజులు వర్ష సూచన

మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న ఐదు రోజులపాటు పలు...

రైళ్లలో మగవారికి ఉచిత ప్రయాణం..!

మన భారత్, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలపై ఆలోచిస్తోంది. నగరవ్యాప్తంగా నడిచే...

రైతులకు శుభవార్త.. 45 లక్షల రైతులకు లాభం

మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రైతు భరోసా పథకం రెండో విడత నిధులను...