🚆ఇక మొబైల్లో చూపించే రైల్వే టికెట్లు చెల్లవు..
రైల్వే కీలక నిర్ణయం
మన భారత్, న్యూఢిల్లీ: ప్రయాణికుల టికెట్లను తనిఖీ చేస్తున్న సమయంలో టికెట్ ఇన్స్పెక్టర్ కు టిక్కెట్లపై అనుమానం వచ్చింది. తరువాత టిక్కెట్లను పరిశీలించినప్పుడు అన్ని టిక్కెట్లు ఏఐ (A.I.) ఉపయోగించి రూపొందించినట్లు వెల్లడైంది. ఈ సంఘటన తర్వాత రైళ్లలో రిజర్వ్ చేయని కంపార్ట్మెంట్లలో..అత్యధిక మోసపూరిత టిక్కెట్స్ ను గమనించింది రైల్వే
పెరుగుతున్న డిజిటల్...
అయ్యప్ప దీక్షలో స్నాన నియమాలు: భర్తతో పాటు భార్య ధర్మ బాధ్యతలు ఏమిటి?
మన భారత్, భక్తి: దీక్ష తీసుకొని అయ్యప్ప స్వామి మాల వేసుకొన్న స్వామి యొక్క ధర్మపత్నీ లేదా ఇంట్లో ఉన్న అమ్మ కూడా రెండు పూటలా తలారా చన్నిటి స్నానం చేయాలంటరా ఇది చాలామంది స్వాములకు ఉన్న ధర్మ సందేహం, దీని గురించి ఇప్పుడు తెలుసుకొందాం..
కేరళీయులు ఆడవాళ్ళు సైతం...