“లడ్డూ క్వాలిటీపై రాజీ లేదు’ : సజ్జల

Published on

-Advertisement-

‘లడ్డూ క్వాలిటీపై రాజీ లేదు’ – సజ్జల తీవ్ర వ్యాఖ్యలు, విచారణలో పారదర్శకత లేదంటూ విమర్శ

మన భారత్, ఆంధ్ర ప్రదేశ్: తిరుమల లడ్డూ నాణ్యతపై జరుగుతున్న వివాదం మరింత రాజకీయ రంగు సంతరించుకుంది. ఈ నేపథ్యంలో వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీని టార్గెట్ చేస్తూ లడ్డూ, నెయ్యి కల్తీ విచారణ సాగుతోందని ఆయన ఆరోపించారు.

“కల్తీ నెయ్యి విచారణ పారదర్శకంగా జరగడం లేదు. తిరుమల లడ్డూ విషయంలో మేము ఎప్పుడూ రాజీపడలేదు. అదే కంపెనీలు అప్పుడు కూడా నెయ్యి సరఫరా చేసాయి, ఇప్పుడు కూడా వాటే కంపెనీలు అందిస్తున్నాయి. అంటే కల్తీకి ఎక్కడ అవకాశముంది?” అని సజ్జల ప్రశ్నించారు.

అంతేకాక, సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించిన సజ్జల… ప్రజల్లో సందేహాలు రేకెత్తించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. విచారణలో పూర్తిస్థాయి పారదర్శకత అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

Latest articles

ఆదిలాబాద్ జిల్లాకు వర్ష సూచన..

ఆదిలాబాద్ జిల్లాకు వర్ష హెచ్చరిక పలు మండలాల్లో ఈ సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం మన...

నాలుగు నెలలుగా జీతాలు లేక పంచాయతీ కార్మికుల ఆవేదన..

బకాయి వేతనాల చెల్లింపుకు రెండో రోజు పనుల బంద్ జూన్ 9లోపు జీతాలు చెల్లించకపోతే నిరవధిక సమ్మెకు హెచ్చరిక మన భారత్,...

ఉపాధి హామీ మహిళలకు భద్రత, చట్టాలపై అవగాహన

నాతవలసలో మహిళలతో ఎస్సై సన్యాసి నాయుడు సమావేశం శక్తి యాప్, సైబర్ నేరాలు, బాల్య వివాహాల నివారణపై విస్తృత చర్చ మన...

మరికాసేపట్లో మున్నూరు కాపు అధ్యక్షుడిగా తోట శివన్న ప్రమాణ స్వీకారం..

నేడు మున్నూరు కాపు సంఘం ప్రమాణ స్వీకార మహోత్సవం నూతన కమిటీ బాధ్యతల స్వీకారం – సమాజ అభ్యున్నతికి కృషి చేయనున్న...

More like this

ఆదిలాబాద్ జిల్లాకు వర్ష సూచన..

ఆదిలాబాద్ జిల్లాకు వర్ష హెచ్చరిక పలు మండలాల్లో ఈ సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం మన...

నాలుగు నెలలుగా జీతాలు లేక పంచాయతీ కార్మికుల ఆవేదన..

బకాయి వేతనాల చెల్లింపుకు రెండో రోజు పనుల బంద్ జూన్ 9లోపు జీతాలు చెల్లించకపోతే నిరవధిక సమ్మెకు హెచ్చరిక మన భారత్,...

ఉపాధి హామీ మహిళలకు భద్రత, చట్టాలపై అవగాహన

నాతవలసలో మహిళలతో ఎస్సై సన్యాసి నాయుడు సమావేశం శక్తి యాప్, సైబర్ నేరాలు, బాల్య వివాహాల నివారణపై విస్తృత చర్చ మన...