మన భారత్ ,ఆదిలాబాద్ :
విధి నిర్వహణలో ఉన్న పోలీసులతో దురుసుగా ప్రవర్తించి, బెదిరింపులకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ విషయాన్ని బజార్హత్నూర్ ఎస్ఐ రమేశ్ వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం, ఈ నెల 24న ముత్యంపేట కాలనీలో రెండు వర్గాల మధ్య గొడవ చెలరేగింది. పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే, ఇత్తారి...
మన భారత్, తలమడుగు(తాంసి ):
ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని పొన్నారి గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కౌలు రైతు నాగర్తి విఠ్ఠల్కు చెందిన రెండు ఎకరాల జొన్న పంట అగ్నిప్రమాదంలో పూర్తిగా దగ్ధమై బూడిదైంది. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనతో రైతు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నాడు.
స్థానికుల సమాచారం మేరకు, కోతకు సిద్ధంగా ఉన్న జొన్న పంట ఒక్కసారిగా...