manabharath

అక్కను వదిలి.. చెల్లిని తీసుకెళ్లిన అధికారులు

మన భారత్, గద్వాల: బాల్యవివాహాన్ని అడ్డుకోవడానికి వెళ్లిన అధికారులు నిర్లక్ష్యం కారణంగా జరిగిన సంఘటన ఒక మైనర్ బాలిక జీవితాన్ని చట్టం ముందే బలిచేసింది. గద్వాల మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఈ ఘటన అధికార యంత్రాంగం పనితీరుపై తీవ్ర విమర్శలకు దారితీసింది. సమాచారం ప్రకారం, మైనర్ బాలికకు వివాహం జరగబోతున్నట్లు సమాచారం అందడంతో ఐసీడీఎస్ మరియు పోలీస్ శాఖకు చెందిన అధికారులు ఘటన స్థలానికి...

దళిత రత్న పురస్కార గ్రహీతకు అభినందనలు

మన భారత్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో దళితుల అభ్యున్నతికి విశేష సేవలు అందిస్తున్న అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు భీంరావ్ వాగ్మారేకు లభించిన “దళిత రత్న” బిరుదుపై జిల్లా కలెక్టర్ రాజర్షి షా అభినందనలు తెలిపారు.  జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో భీంరావ్ వాగ్మారేను కలెక్టర్ ప్రత్యేకంగా సత్కరించారు. ఇటీవల ఏప్రిల్ 14న హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి వేదికగా నిర్వహించిన...
spot_img

Keep exploring

మావోయిస్టుల కీలక నిర్ణయం..

తెలంగాణలో మరో 6 నెలల పాటు కాల్పుల విరమణ కొనసాగింపు  మన భారత్, వరంగల్, : తెలంగాణ రాష్ట్రంలో శాంతియుత...

పత్తి రైతులకు తేమ పేరిట మోసం..

రైతులను తేమ పేరిట మోసం చేస్తున్నారని కల్వకుంట్ల కవిత ఆగ్రహం మన భారత్, ఆదిలాబాద్, నవంబర్ 3: తెలంగాణ రాష్ట్రంలో...

జాగృతి జనం బాటలో కవిత..

ఆదిలాబాద్ జిల్లాలో పర్యటన రెండవ రోజు సందడి! మన భారత్, ఆదిలాబాద్, నవంబర్ 4: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత...

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి

విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి – రంగారెడ్డి బస్సు ప్రమాదం కన్నీరుమన్నారులు మన భారత్, రంగారెడ్డి:...

జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటన..

ఆదిలాబాద్‌లో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటన.. రైతులతో భేటీకి సన్నాహాలు మన భారత్, ఆదిలాబాద్: బీఆర్ఎస్ నాయకురాలు, తెలంగాణ...

రోడ్డు ప్రమాదం.. బస్సు-టిప్పర్ ఢీ లో 21 మంది దుర్మరణం

💥రంగారెడ్డి జిల్లాలో భయానక రోడ్డు ప్రమాదం.. బస్సు-టిప్పర్ ఢీ – 21 మంది దుర్మరణం, మరికొందరి స్థితి విషమం   మన...

భూ భారతి పరిష్కారంలో ముందంజ..

10 రోజుల స్పెషల్ డ్రైవ్ ఫలితంగా 1,012 కేసులు క్లియర్: కలెక్టర్ రాహుల్ రాజ్ మన భారత్, మెదక్ జిల్లా,...

తొలి ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం..

తొలి ఇందిరమ్మ ఇల్లుకు ఆవుల రాజిరెడ్డి చేతులమీదుగా గృహప్రవేశం మన భారత్, మెదక్ జిల్లా, నవంబర్ 2: తెలంగాణ రాష్ట్ర...

వర్షాలకు అప్రమత్తంగా ఉండండి

 ధాన్యం సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోండి: జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచన మన భారత్, మెదక్ జిల్లా :...

పేదల పాలిట “భక్షకులు”గా హైడ్రా అధికారులు

ఎమ్మెల్యే వాకిటి సునితా లక్ష్మారెడ్డి తీవ్ర విమర్శలు* మన భారత్, హైదరాబాద్, నవంబర్ 2: హైడ్రా అధికారులు పేదలపై ద్వంద్వ...

విద్యుత్ వినియోగదారుల దినోత్సవం..

విద్యుత్ వినియోగదారుల దినోత్సవం.. మీ సమస్యలకు పరిష్కారం కోసం అవకాశం: ఎస్ఈ నారాయణ నాయక్ మన భారత్, మెదక్, నవంబర్...

సీఎం వ్యాఖ్యలపై బిజెపి నేతల ఆగ్రహం..

సీఎం రేవంత్ వ్యాఖ్యలపై బిజెపి నేతల ఆగ్రహం.. నర్సాపూర్‌లో దిష్టిబొమ్మ దహనం మన భారత్, మెదక్ జిల్లా, నవంబర్ 2:...

Latest articles

అక్కను వదిలి.. చెల్లిని తీసుకెళ్లిన అధికారులు

మన భారత్, గద్వాల: బాల్యవివాహాన్ని అడ్డుకోవడానికి వెళ్లిన అధికారులు నిర్లక్ష్యం కారణంగా జరిగిన సంఘటన ఒక మైనర్ బాలిక జీవితాన్ని...

దళిత రత్న పురస్కార గ్రహీతకు అభినందనలు

మన భారత్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో దళితుల అభ్యున్నతికి విశేష సేవలు అందిస్తున్న అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ జిల్లా...

రూ.7 కోట్ల సైబర్ ఫ్రాడ్ వెలుగులోకి..

మన భారత్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా పోలీసుల ‘ఆపరేషన్ క్రాక్‌డౌన్’లో భాగంగా భారీ సైబర్ మోసం కేసు బయటపడింది....

ఆ గ్రామంలో VDC నిధులపై వివాదం..!

మన భారత్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా కేలో గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ (VDC)...