సీసీఐ నిబంధనలతో రైతులకు ఇబ్బందులు 

Published on

-Advertisement-

సీసీఐ నిబంధనలతో రైతులకు ఇబ్బందులు

మన భారత్, నాగర్ కర్నూల్: జిల్లాలో పత్తి కొనుగోళ్లలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అమలు చేస్తున్న విధానాలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని సామాజిక ఉద్యమకారుడు వావిలాల రాజశేఖర్ శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరానికి కేవలం 7 క్వింటాళ్ల పత్తినే కొనుగోలు చేస్తామని సీసీఐ విధించిన షరతు అన్నదాతలకు కొత్త సమస్యగా మారిందన్నారు.

కపాస్ కిసాన్ యాప్‌లో కొనుగోలు వివరాలు నమోదు చేసే ప్రక్రియ అత్యంత క్లిష్టంగా మారిందని, గ్రామీణ రైతులకు ఇది సాంకేతిక భారమైందని ఆయన పేర్కొన్నారు. మిగతా పత్తిని ఎక్కడ అమ్ముకోవాలో తెలియక రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడుతున్నారని వెల్లడించారు.

రైతుల సమస్యలను అర్థం చేసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకుని సీసీఐ విధానాలను రైతులకు అనుకూలంగా మార్చాలని వావిలాల రాజశేఖర్ శర్మ కోరారు. వ్యవసాయం రక్షించాలంటే కొనుగోలు విధానాలు కూడా రైతు బారిన మారాలని సూచించారు.

Latest articles

తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది: పవన్ కల్యాణ్

తెలంగాణకు అన్యాయం జరిగితే తొలి గొంతు జనసేనదే తాటాకు చప్పుళ్లకు భయపడేది కాదు.. తెలంగాణపై ప్రేమ, మమకారం ఉందన్న ఏపీ డిప్యూటీ...

నిరుద్యోగులను మోసం చేసిన వైసీపీకి డీఎస్సీపై మాట్లాడే అర్హత లేదు

డీఎస్సీ అంటే చంద్రబాబు.. చంద్రబాబు అంటే డీఎస్సీ: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఐదేళ్లలో ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ...

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం – ఆత్మగౌరవ పోరాటానికి విజయ చిహ్నం

మన భారత్ , ఆదిలాబాద్:  తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష, దశాబ్దాల పోరాటాల ఫలితంగా 2014 జూన్ 2న తెలంగాణ...

రవితేజ కష్టం ఫలించింది..!

అగ్నివీర్ ఫలితాల్లో సత్తా చాటిన కౌఠ (బీ) గ్రామానికి చెందిన రవితేజ యువతకు ఆదర్శంగా నిలిచిన గ్రామీణ ప్రతిభ మన భారత్,...

More like this

తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది: పవన్ కల్యాణ్

తెలంగాణకు అన్యాయం జరిగితే తొలి గొంతు జనసేనదే తాటాకు చప్పుళ్లకు భయపడేది కాదు.. తెలంగాణపై ప్రేమ, మమకారం ఉందన్న ఏపీ డిప్యూటీ...

నిరుద్యోగులను మోసం చేసిన వైసీపీకి డీఎస్సీపై మాట్లాడే అర్హత లేదు

డీఎస్సీ అంటే చంద్రబాబు.. చంద్రబాబు అంటే డీఎస్సీ: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఐదేళ్లలో ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ...

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం – ఆత్మగౌరవ పోరాటానికి విజయ చిహ్నం

మన భారత్ , ఆదిలాబాద్:  తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష, దశాబ్దాల పోరాటాల ఫలితంగా 2014 జూన్ 2న తెలంగాణ...