మన భారత్, నాగర్ కర్నూల్:
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో, వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పొదిల రామయ్య డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని బస్ డిపో ఎదుట జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని...
మన భారత్, భూపాలపల్లి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మరో ఆర్టీసీ ఉద్యోగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపుతోంది. భూపాలపల్లి ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్ రవీందర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది.
సమాచారం అందుకున్న సహచరులు వెంటనే స్పందించి రవీందర్ను చికిత్స నిమిత్తం వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు తెలిసింది.
ఇటీవల...