manabharath

ఆర్టీసీ కార్మికులకు ధైర్యం కోల్పోవద్దు…

మన భారత్ | మొగుళ్లపల్లి: ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నేపథ్యంలో భావోద్వేగాలకు లోనవకుండా ధైర్యంగా పోరాటం కొనసాగించాలని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ పిలుపునిచ్చారు. కార్మికులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యలు వంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని ఆయన స్పష్టంగా విజ్ఞప్తి చేశారు. శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లకు సమాజంలోని...

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ..

మన భారత్ | మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండల కేంద్రంలో సంక్షేమం మరియు వ్యవసాయ రంగానికి సంబంధించిన కీలక కార్యక్రమాలు నిర్వహించారు. రైతు వేదిక భవనంలో మండలానికి చెందిన 61 మంది లబ్ధిదారులకు రూ. 61,07,076 విలువైన కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రాధాన్యత...
spot_img

Keep exploring

సర్పంచ్ అభ్యర్థిగా దయానంద్ నామినేషన్

పొన్నారిలో బీఆర్ఎస్ ప్రభావం పెరుగుతోంది… సర్పంచ్ అభ్యర్థిగా దయానంద్ నామినేషన్ మన భారత్, తాంసి: తాంసి మండలంలోని పొన్నారి గ్రామంలో...

యువత చూపు.. గండ్రత్ అరుణ్ వైపు

కప్పర్లలో యువత చూపు.. సర్పంచ్ అభ్యర్థి అరుణ్ వైపు మన భారత్, తాంసి: తాంసి మండలంలోని కప్పర్ల గ్రామంలో రాజకీయ...

కప్పర్ల సర్పంచ్ అభ్యర్థిగా మహేందర్ నామినేషన్ దాఖలు

కప్పర్లలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ దాఖలు మన భారత్, తాంసి: మండలంలోని కప్పర్ల గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల...

రూ. కోటి ఇస్తే 11 వేల ఓట్లు…!

రూ. కోటి ఇస్తే 11 వేల ఓట్లు…! చంద్వాడ్‌ను కుదిపేస్తున్న ఈవీఎం డీల్ ఆడియో క్లిప్‌ కలకలం మన భారత్, ముంబై:...

సర్పంచ్ అభ్యర్థిగా ఎల్మ చిన్న లింగారెడ్డి నామినేషన్

హస్నాపూర్ సర్పంచ్ అభ్యర్థిగా ఎల్మ చిన్న లింగారెడ్డి నామినేషన్ – తాంసి కేంద్రంలో ఉత్సాహం మన భారత్, తాంసి: గ్రామ...

సర్పంచ్ అభ్యర్థిగా కృష్ణ నామినేషన్ దాఖలు

తాంసి మండలంలో నామినేషన్ ప్రక్రియ ప్రారంభం – సర్పంచ్ అభ్యర్థిగా కృష్ణ రత్న ప్రకాష్ దాఖలు మన భారత్, తాంసి:...

ఘనంగా సాయి సిల్వర్ జూబ్లీ వేడుకలు….

సాయిలింగి సాయి బాబా ఆలయంలో 25వ సిల్వర్ జూబ్లీ వేడుకలు  మన భారత్, తాంసి: తలమడుగు మండలంలోని సాయిలింగి గ్రామంలో...

iBOMMA రవి కేసులో మరో సంచలనం

iBOMMA రవి కేసులో మరో సంచలనం: నకిలీ పేర్లతో పాన్–డ్రైవింగ్ లైసెన్స్, 35 డొమైన్లు, 20 సర్వర్లు! మన భారత్...

ఇసుక అమ్మకాలతో ప్రభుత్వానికి భారీ లాభం

ఇసుక అమ్మకాలతో ప్రభుత్వానికి భారీ లాభం: ఈ ఏడాది 20% ఆదాయం పెరుగుదల మన భారత్, తెలంగాణ : రాష్ట్రంలో...

చేసిన పనులు చెప్పుకోలేని రేవంత్ సర్కార్.?

రెండేళ్ల పాలన – చేసిన పనులు చెప్పుకోలేని రేవంత్ సర్కార్? వ్యూహాత్మక లోపాలే కాంగ్రెస్‌కు మైనస్! మన భారత్ ,...

అయ్యప్ప దీక్ష పేరుతో పోలీసు వ్యవస్థపై దాడి…

అయ్యప్ప దీక్ష పేరుతో పోలీసు వ్యవస్థపై దాడి… మతాన్ని రాజకీయాలకు ఆయుధం చేసేదారిలో ఎవరు? మన భారత్ ,హైదరాబాద్: డ్యూటీలో...

కూకట్‌పల్లిలో దారుణం… కారు ఢీ కార్మికుడి మృతి

కూకట్‌పల్లిలో దారుణం… చెట్లకు నీళ్లు పోస్తున్న మున్సిపల్ కార్మికుడిని ఢీకొట్టిన కారు; ఘటన స్థలంలోనే మృతి మన భారత్ ,...

Latest articles

ఆర్టీసీ కార్మికులకు ధైర్యం కోల్పోవద్దు…

మన భారత్ | మొగుళ్లపల్లి: ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నేపథ్యంలో భావోద్వేగాలకు లోనవకుండా ధైర్యంగా పోరాటం కొనసాగించాలని బీసీ...

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ..

మన భారత్ | మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండల కేంద్రంలో సంక్షేమం మరియు వ్యవసాయ రంగానికి సంబంధించిన...

దివ్యాంగులకు వ్యాపార నైపుణ్య శిక్షణ.!

మన భారత్ | ఆదిలాబాద్ :  ఆదిలాబాద్ జిల్లాలో దివ్యాంగుల ఆత్మనిర్భరత కోసం నిర్వహించిన వ్యాపార నైపుణ్య శిక్షణ కార్యక్రమం...

వడ్డీ వ్యాపారులపై పోలీసుల దాడులు..

మన భారత్ ,ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో అక్రమ వడ్డీ వ్యాపారులపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి కీలక చర్యలు చేపట్టారు....