ఆ పథకానికి దరఖాస్తుల గడువు పొడిగింపు..

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్ : 

షెడ్యూల్డ్ కులాల కార్యాచరణ ప్రణాళికలలో భాగంగా అమలు చేస్తున్న పశుపోషణ పథకానికి దరఖాస్తుల గడువును ఈ నెల 23వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఆసక్తి గల ఎస్సీ యువతీ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

ఈ పథకం ద్వారా పశుసంవర్ధక రంగంలో ఉపాధి అవకాశాలను పెంపొందించడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని కలెక్టర్ పేర్కొన్నారు. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://tgobmms.cgg.gov.in/

క్రింద ఉన్న లింక్ క్లిక్ చేయండి..

https://tgobmms.cgg.gov.in/

ద్వారా ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

అలాగే, ఆన్లైన్‌లో దరఖాస్తు సమర్పించిన తర్వాత దాన్ని డౌన్‌లోడ్ చేసుకుని అవసరమైన పత్రాలతో పాటు సంబంధిత మండల కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. అన్ని వివరాలు సమగ్రంగా పరిశీలించిన అనంతరం అర్హులైన వారికి పథకం ప్రయోజనాలు అందజేయబడతాయని పేర్కొన్నారు.

దరఖాస్తుల గడువు పొడిగింపు ద్వారా మరింత మంది లబ్ధిదారులు ఈ పథకాన్ని వినియోగించుకునే అవకాశం కలుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Latest articles

కాంగ్రెస్ సర్కారుకు సోయి లేదు: కల్వకుంట్ల కవిత

ఎల్‌నినో హెచ్చరికలు ముందే తెలిసినా కాంగ్రెస్ ప్రభుత్వానికి  సోయి లేదు: కల్వకుంట్ల కవిత మన భారత్, హైదరాబాద్: ఎల్‌నినో ప్రభావం కారణంగా...

బహుజన రాజ్యాధికారం రావాలి..

రాజ్యాధికారంతోనే అందరికీ సమాన హక్కులు సాధ్యం: బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు రత్నాపురం రమేష్ మన భారత్, జైనథ్: జూలై 19 తెలంగాణ...

ఓటు హక్కు పరిరక్షణే లక్ష్యం..

మన భారత్, ఆదిలాబాద్ మన భారత్ |జూలై 19 తలమడుగు ఓటు హక్కు పరిరక్షణే లక్ష్యం.. 10 రోజుల పాటు 'SIR'...

బహుజనుల వ్యతిరేక పార్టీలను ఓడించాలి: బీఎస్పీ

మన భారత్ | జూలై 19 బాన్సువాడ:  బహుజనుల వ్యతిరేక పార్టీలను ఓడించాలి: బీఎస్పీ నేత అడ్వకేట్ నిషాని రామచంద్రం...

More like this

కాంగ్రెస్ సర్కారుకు సోయి లేదు: కల్వకుంట్ల కవిత

ఎల్‌నినో హెచ్చరికలు ముందే తెలిసినా కాంగ్రెస్ ప్రభుత్వానికి  సోయి లేదు: కల్వకుంట్ల కవిత మన భారత్, హైదరాబాద్: ఎల్‌నినో ప్రభావం కారణంగా...

బహుజన రాజ్యాధికారం రావాలి..

రాజ్యాధికారంతోనే అందరికీ సమాన హక్కులు సాధ్యం: బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు రత్నాపురం రమేష్ మన భారత్, జైనథ్: జూలై 19 తెలంగాణ...

ఓటు హక్కు పరిరక్షణే లక్ష్యం..

మన భారత్, ఆదిలాబాద్ మన భారత్ |జూలై 19 తలమడుగు ఓటు హక్కు పరిరక్షణే లక్ష్యం.. 10 రోజుల పాటు 'SIR'...