manabharath

Google ప్రపంచాన్ని మార్చిన టెక్ దిగ్గజం..

మన భారత్, ఇంటర్నేషనల్ : ప్రపంచ టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీసిన సంస్థగా Google ప్రత్యేక గుర్తింపు పొందింది. ఒక చిన్న స్టార్ట్‌అప్‌గా ప్రారంభమైన ఈ సంస్థ నేడు లక్షల కోట్ల రూపాయల విలువ కలిగిన గ్లోబల్ దిగ్గజంగా ఎదిగింది. 1999లో కేవలం 1 మిలియన్ డాలర్లకు అమ్మకానికి ప్రయత్నించిన గూగుల్, నేడు ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన కంపెనీలలో ఒకటిగా నిలిచింది. గూగుల్‌ను...

ఆపరేషన్ చేస్తుండగా వైద్యుడికి గుండెపోటు..

మన భారత్, నిర్మల్: నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన ప్రముఖ వైద్యుడు డా. సురేందర్ గుండెపోటుతో మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. సేవాభావంతో ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న సమయంలోనే ఆయన ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది. డా. సురేందర్ నర్సాపూర్ (జి) ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తూ, భైంసా పట్టణంలో ప్రైవేట్ ఆసుపత్రిని కూడా నిర్వహిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం తన...
spot_img

Keep exploring

మున్సి’పోల్స్’.. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

మన భారత్, తెలంగాణ:  రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటి...

రాష్ట్రంలో ఐదుగురు డీఎస్పీల బదిలీకి ఉత్తర్వులు..

మన భారత్, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ శాఖలో కీలక బదిలీలు చోటు చేసుకున్నాయి. ఐదుగురు డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ...

సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడిగా నారాయణ రెడ్డి

మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల నూతన సర్పంచుల సంఘాన్ని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏకగ్రీవంగా...

ఫిబ్రవరి 11న మునిసిపల్ పోలింగ్‌? ఈ నెల 27న షెడ్యూల్ విడుదలకు సంకేతాలు

మన భారత్ , తెలంగాణ: తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్‌పై రాజకీయ వర్గాల్లో జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ నెల...

రేవంత్ సర్కార్ పై గవర్నర్ కు ఫిర్యాదు..

మన భారత్ | తెలంగాణ: రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిట్ నోటీసులను రాజకీయ ఆయుధాల్లా ఉపయోగిస్తోందని బీఆర్ఎస్ సీనియర్ నేత...

ముగ్గురు మంత్రులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అత్యవసర భేటీ

మన భారత్ , తెలంగాణ: తెలంగాణ రాజకీయాల్లో సోమవారం సాయంత్రం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. లోక్‌భవన్‌లో జరిగిన కార్యక్రమం ముగిసిన...

అమెరికాలో ప్రారంభమైన సీఎం రేవంత్ రెడ్డి తరగతులు

మన భారత్ , తెలంగాణ: అమెరికాలోని ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన కెన్నెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌లో నిర్వహిస్తున్న ఎగ్జిక్యూటివ్...

బీఆర్ఎస్ గూటికి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్

మన భారత్ , తెలంగాణ: వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ సభ్యత్వానికి...

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాజీ జడ్పీటీసీ 

ఆదిలాబాద్ , మన భారత్: తాంసి మండల కేంద్రంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా, ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో...

వ్యవసాయ రంగంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానం: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

మన భారత్ ,తెలంగాణ: తెలంగాణ రాష్ట్రం వ్యవసాయంతో పాటు అన్ని రంగాల్లో వేగవంతమైన ప్రగతితో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని గవర్నర్...

గణతంత్ర దినోత్సవ వేడుకలో సర్పంచ్ సంతోష్

 మన భారత్ , తలమడుగు: మండలంలోని దేవాపూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు....

అక్రెడిటేషన్ జర్నలిస్టులే వాహనాలపై ‘PRESS’ స్టిక్కర్ వినియోగించాలి: DPRO విష్ణువర్ధన్

మన భారత్, ఆదిలాబాద్: అక్రెడిటేషన్ కలిగిన జర్నలిస్టులు మాత్రమే తమ వాహనాలపై ‘PRESS’ అనే స్టిక్కర్ అట్టించుకోవాలని సమాచార పౌరసంబంధాల...

Latest articles

Google ప్రపంచాన్ని మార్చిన టెక్ దిగ్గజం..

మన భారత్, ఇంటర్నేషనల్ : ప్రపంచ టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీసిన సంస్థగా Google ప్రత్యేక గుర్తింపు పొందింది....

ఆపరేషన్ చేస్తుండగా వైద్యుడికి గుండెపోటు..

మన భారత్, నిర్మల్: నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన ప్రముఖ వైద్యుడు డా. సురేందర్ గుండెపోటుతో మృతి చెందడం స్థానికంగా...

ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు..

మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు ఎప్పటికప్పుడు ఎదురుచూస్తున్న సమ్మర్ హాలిడేస్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది. రాష్ట్ర పాఠశాల...

రూ.7 లక్షలతో కల్వర్టు నిర్మాణానికి పూజ..

మన భారత్, తాంసి: గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా తాంసి మండలంలోని పొన్నారి గ్రామంలో సీసీ కల్వర్టు నిర్మాణానికి...