manabharath

షాపు యజమానులపై పంచాయతీ ఆగ్రహం..

మొగుళ్లపల్లి, మన భారత్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో మద్యం షాపుల వద్ద పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారింది. ప్రధాన రహదారిపై ఉన్న వైన్ షాపుల వద్ద వాహనాలు రోడ్లపైనే నిలిపివేయడం వల్ల ప్రతిరోజూ ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన రెండు వైన్ షాపుల యజమానులు నిబంధనలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారనే...

ట్రాఫిక్ సమస్యల నివారణకు కృషి..

మొగుళ్లపల్లి, మన భారత్: మొగుళ్లపల్లి మండల కేంద్రంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని గ్రామపంచాయతీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన రహదారిపై అక్రమంగా నిర్మించిన డబ్బాలు (షెడ్లు/నిర్మాణాలు) ట్రాఫిక్‌కు అడ్డంకిగా మారుతున్న నేపథ్యంలో, వాటిని వెంటనే తొలగించాలని గ్రామ సర్పంచ్ చాట్ల విజయ ఆదేశించారు. స్థానికుల నుంచి వస్తున్న ఫిర్యాదులు, ట్రాఫిక్ జామ్ సమస్యలు పెరుగుతున్న పరిస్థితిని పరిశీలించిన సర్పంచ్ చాట్ల విజయ...
spot_img

Keep exploring

బీసీ నేతకు బీపీ మండల్ అవార్డు.!

మన భారత్, తలమడుగు:  ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలానికి చెందిన బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు మేకల రవికాంత్...

ఆర్టీజన్ కార్మికులతో సీఐటీయూ ధర్నా

మన భారత్, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ...

ఇంటర్ ఫలితాల షాక్.. విద్యార్థిని ఆత్మహత్య

మన భారత్, ఆదిలాబాద్:  ఆదిలాబాద్ జిల్లా రూరల్ ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. Utnoor మండలంలోని దంతంపల్లి గ్రామానికి చెందిన...

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేశారా.?

మన భారత్, జాబ్ న్యూస్:  ప్రభుత్వ రంగంలోని ప్రముఖ బ్యాంకులలో ఒకటైన Indian Bank భారీగా ఉద్యోగ అవకాశాలను ప్రకటించింది....

కూతురి శవంతో ఐదు నెలలు ఇంట్లోనే తండ్రి..

మన భారత్, ఉత్తర ప్రదేశ్:  Meerutలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. రిటైర్డ్ క్లర్క్ ఉదయ్ భాను బిస్వాస్...

కాన్వాయ్ ఆపి సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే

మన భారత్, నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ప్రజలకు దగ్గరగా ఉండే నాయకుడిగా ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి మరోసారి...

ఇళ్ళపై 33/11 కేవీ లైన్.. తీసెదెప్పుడో.?

మన భారత్, ఆదిలాబాద్: తలమడుగు మండల కేంద్రంలో ఉన్న 33/11 కేవీ విద్యుత్ లైన్ స్థానిక ప్రజలకు ప్రాణాంతకంగా మారిందని...

దేశద్రోహం కేసులు ఎత్తివేయాలని డిమాండ్..

మన భారత్, హైదరాబాద్: సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కేంద్ర కమిటీ సహాయ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర కమిటీ...

లోన్ ఇస్తామని ఎమ్మెల్యే అకౌంట్ కాలీ.!

మన భారత్, తెలంగాణ:  సైబర్ మోసాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులు సైతం మోసగాళ్ల బారిన పడుతున్న ఘటనలు ఆందోళన...

జీవన్ రెడ్డి ది తప్పుడు నిర్ణయం: ఎంపీ

మన భారత్, తెలంగాణ (జగిత్యాల):  మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరాలనుకోవడం సరైన నిర్ణయం కాదని నిజామాబాద్ ఎంపీ...

బహుజన ఐక్యత ర్యాలీకి తరలిరండి: సుకుమార్

మన భారత్, ఆదిలాబాద్:  సామాజిక సమానత్వం, విద్యా హక్కులు, బహుజనుల అభ్యున్నతి కోసం జీవితాంతం పోరాడిన మహాత్మా జ్యోతిబా ఫూలే...

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి..

మన భారత్, భక్తి న్యూస్: ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహానుభావుల్లో Pothuluri Veerabrahmendra Swamy ఒకరు....

Latest articles

షాపు యజమానులపై పంచాయతీ ఆగ్రహం..

మొగుళ్లపల్లి, మన భారత్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో మద్యం షాపుల వద్ద పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో...

ట్రాఫిక్ సమస్యల నివారణకు కృషి..

మొగుళ్లపల్లి, మన భారత్: మొగుళ్లపల్లి మండల కేంద్రంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని గ్రామపంచాయతీ కీలక నిర్ణయం తీసుకుంది....

వీజేఆర్ ఫౌండేషన్ సేవలు మరువలేనివి..

మన భారత్, నారాయణపేట: ఆత్మకూరు పట్టణంలోని ఆరవ వార్డులో నెలకొన్న త్రాగునీటి సమస్యకు వీజేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శాశ్వత పరిష్కారం...

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...