మన భారత్, కరీంనగర్:
కరీంనగర్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైన ఘటన కలకలం రేపింది. కోతి రాంపూర్ బైపాస్ వద్ద అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమవగా, పలువురు ప్రయాణికులు గాయాలపాలయ్యారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన...
మన భారత్, ఆదిలాబాద్:
ఆదిలాబాద్ జిల్లా పోలీసు విభాగంలో కీలక మార్పు చోటుచేసుకుంది. పోలీసు కార్యాలయంలో అడ్మిన్ ఏఎస్పీగా విధులు నిర్వహిస్తున్న పి మౌనిక ఐపీఎస్ కి అదనపు ఎస్పీగా పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా జిల్లా పోలీసు శాఖలో ఆనంద వాతావరణం నెలకొంది.
సోమవారం అధికారికంగా పదోన్నతి పొందిన మౌనిక ఐపీఎస్ కి జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయంలో ఘనంగా అభినందనలు తెలిపారు....