మన భారత్, ఆదిలాబాద్
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్, జూలై 18: జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ప్రతి అర్హులైన లబ్ధిదారునికి...
నేరడిగొండ మండల బాధ్యుడిగా బానోత్ వసంత్రావు.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ
బోథ్ నియోజకవర్గ ఇన్చార్జిగా రాథోడ్ బాపూరావు నియామకం నేపథ్యంలో కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ రక్షణ సేన
మన భారత్, ఆదిలాబాద్:
తెలంగాణ రక్షణ సేనలో సంస్థాగత బలోపేతానికి పార్టీ నాయకత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవల బోథ్ నియోజకవర్గ ఇన్చార్జిగా మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావును నియమించిన నేపథ్యంలో, నేరడిగొండ...
కొర్కిశాల కేజీబీవీని ఆకస్మికంగా సందర్శించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
మన భారత్,మొగుళ్ళపల్లి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం కొర్కిశాల...
ఎల్లారెడ్డిపల్లిలో మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
మన భారత్,మొగుళ్ళపల్లి:
భూపాలపల్లి నియోజకవర్గంలోని మొగుళ్లపల్లి మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో...