manabharath

అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె.!

మన భారత్, తెలంగాణ:  తెలంగాణలో ప్రజా రవాణాపై భారీ ప్రభావం చూపేలా ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీతో ఆర్టీసీ జేఏసీ నాయకుల మధ్య జరిగిన చర్చలు విఫలమవడంతో, ఈరోజు అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభమవుతుందని కార్మిక సంఘాలు ప్రకటించాయి. సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కానుండగా, రాష్ట్రవ్యాప్తంగా ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించే అవకాశాలు...

కాంగ్రెస్ వైఖరిని ఖండించిన బీజేవైఎం..!

మన భారత్, ఆదిలాబాద్ : లోక్‌సభలో మహిళల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ వైఖరిని బీజేవైఎం మండల అధ్యక్షుడు దాతజీ కిరణ్ తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు చట్టసభల్లో తగిన స్థానం కల్పించేందుకు తీసుకొచ్చిన బిల్లును కాంగ్రెస్ మద్దతు ఇవ్వకుండా తప్పుదోవ పట్టించడం బాధాకరమని అన్నారు. మహిళా సాధికారతకు...
spot_img

Keep exploring

హోళీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ సంజీవ్

నేడు సంపూర్ణ చంద్రగ్రహణం  మన భారత్, న్యూఢిల్లీ:  ఈరోజు ఆకాశంలో అరుదైన ఖగోళ ఘట్టం ఆవిష్కృతం కానుంది. సంపూర్ణ చంద్రగ్రహణం మధ్యాహ్నం...

సూర్యగూడలో క్రికెట్ ఫైనల్ సందడి.. జడ్పీటీసీ అభ్యర్థి రోహిత్

మన భారత్ ,ఆదిలాబాద్: గుడిహత్నూర్ మండలంలోని సూర్యగూడ గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహించిన ఫైనల్ క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహభరితంగా జరిగింది....

థైరాయిడ్ నియంత్రణ మీ చేతుల్లోనే.!

మన భారత్, ఆరోగ్యం:  ప్రస్తుతం మహిళల్లో థైరాయిడ్ సమస్యలు గణనీయంగా పెరుగుతున్నాయి. గొంతు భాగంలో ఉన్న థైరాయిడ్ గ్రంధి శరీరంలోని...

తెలుగు అంటే అంత చులకనా..?

మన భారత్ , సినిమా: తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా...

రేపు సెలవు.. చంద్రగ్రహణం ప్రభావం, ఎల్లుండి హోలీ వేడుకలు!

మన భారత్ , న్యూఢిల్లీ: హోలీ పండుగ తేదీపై ప్రజల్లో నెలకొన్న అయోమయం వీడింది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ క్యాలెండర్ల...

ఇచ్చొడలో విషాదం.. బీఆర్ఎస్ నేత సోదరుడి మృతి

మన భారత్, ఆదిలాబాద్:  ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు భూషణ్ సోదరుడు అంజి నిన్న అనారోగ్యంతో కన్నుమూశారు....

పాక్ ఆందోళనలు తీవ్రం.. 22కు చేరిన మృతుల సంఖ్య

మన భారత్ , అంతర్జాతీయ వార్తలు: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతిపై పాకిస్థాన్‌లో చెలరేగిన ఆందోళనలు...

ఇవి ప్రభుత్వం ఇస్తున్న పక్కా ఇళ్లు! వయనాడ్ బాధితులకు ఆశాకిరణం

మన భారత్  కేరళ,: ప్రకృతి విపత్తు వందలాది మందిని నిరాశ్రయులను చేసిన విషాద ఘటన తర్వాత కేరళ ప్రభుత్వం చిత్తశుద్ధితో...

అంగన్వాడీ ఉద్యోగులకు గుడ్ న్యూస్: మంత్రి

మన భారత్ ,ఆంధ్రప్రదేశ్:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ సిబ్బందికి ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. రాష్ట్రంలోని సుమారు 5 వేల మినీ...

తీవ్రమైన యుద్ధం.. అమెరికాకు ఇరాన్ షాక్!

మన భారత్ ,అంతర్జాతీయ విభాగం: పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి. Ali Khamenei మరణం తర్వాత ప్రాంతీయ రాజకీయ...

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. పెట్టుబడిదారుల్లో ఆందోళన

మన భారత్ , హైదరాబాద్: మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు...

మాజీ సర్పంచ్ ముడుపు భూమారెడ్డి కన్నుమూత..

తలమడుగు, ఆదిలాబాద్ జిల్లా: తలమడుగు మండలం బరంపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ముడుపు భూమారెడ్డి (90) శనివారం రాత్రి...

Latest articles

అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె.!

మన భారత్, తెలంగాణ:  తెలంగాణలో ప్రజా రవాణాపై భారీ ప్రభావం చూపేలా ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు. ప్రభుత్వం...

కాంగ్రెస్ వైఖరిని ఖండించిన బీజేవైఎం..!

మన భారత్, ఆదిలాబాద్ : లోక్‌సభలో మహిళల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్...

ప్రయాణికులకు శుభవార్త.. 8 కొత్త రైళ్లు.!

మన భారత్, తెలంగాణ:  తెలంగాణ రాష్ట్రంలో రైల్వే సౌకర్యాలు మరింత విస్తరించాయి. కేంద్ర ప్రభుత్వం భాగంగా హైదరాబాద్ నగరం నుంచి...

సబ్-రిజిస్ట్రార్ లో అవినీతి చేపలు.!

మన భారత్, వరంగల్: వరంగల్‌లోని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో భారీ అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన అవినీతి...