manabharath

హైదరాబాద్ చేరిన ఎబోలా వైరస్..

మన భారత్, తెలంగాణ:  సూడాన్ నుంచి హైదరాబాద్ వచ్చిన వ్యక్తికి ఎబోలా నెగటివ్ హైదరాబాద్: ఆఫ్రికా దేశమైన సూడాన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ వ్యక్తికి ఎబోలా వైరస్ లేదని వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది. దీంతో వైద్య అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వివరాల ప్రకారం, 35 ఏళ్ల వ్యక్తి ఇటీవల సూడాన్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నాడు. ఎబోలా ప్రభావిత ప్రాంతం నుంచి వచ్చిన...

ఎడారిలో ఘోరం.. తాగునీరు లేక 49 మంది దుర్మరణం

సహారా ఎడారిలో ఘోర విషాదం.. తాగునీరు లేక 49 మంది దుర్మరణం నైజర్,‌ మన భారత్: ప్రపంచంలోనే అతిపెద్ద వేడి ఎడారిగా పేరుగాంచిన సహారా ఎడారిలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఆఫ్రికా దేశమైన నైజర్‌లో ప్రయాణికులతో వెళ్తున్న ఒక లారీ ఎడారి మధ్యలో చెడిపోవడంతో 49 మంది దాహంతో ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర సంఘటన స్థానికంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ...
spot_img

Keep exploring

గ్రామ ప్రజలకు రుణపడి ఉంటా..

మన భారత్, తలమడుగు (ఆదిలాబాద్): రూయ్యాడి గ్రామ ప్రజలు తనను వార్డ్ మెంబర్‌గా గెలిపించడం పట్ల జీవితాంతం రుణపడి ఉంటానని...

పది ఉత్తీర్ణత విద్యార్థులకు అభినందనలు..

మన భారత్, మొగుళ్ళపల్లి: పదో తరగతి పరీక్షల్లో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ మొగుళ్ళపల్లి ఎస్ఐ ముప్పు సురేష్ హృదయపూర్వక...

పట్టపగలే బ్యాంకులో రూ.50 లక్షలు దోపిడీ.!

మన భారత్, గుజరాత్: గుజరాత్ రాష్ట్రంలోని Surat నగరంలో పట్టపగలే జరిగిన బ్యాంకు దోపిడి ఘటన సంచలనం సృష్టించింది. వరాచా...

మానవత్వం చాటిన ట్రాఫిక్ పోలీసులు..

మన భారత్, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసు సిబ్బంది మానవత్వాన్ని చాటుతూ ఓ రైతుకు సహాయం చేసిన...

సైబర్ క్రైమ్‌పై అప్రమత్తంగా ఉండాలి..

మన భారత్, మొగుళ్ళపల్లి: సైబర్ క్రైమ్ , సోషల్ మీడియా వినియోగంపై బాలబాలికలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా మహిళా శిశు...

పదో తరగతి ఫలితాలు.. రాష్ట్రంలో 14వ స్థానం

మన భారత్, నారాయణపేట: నేడు విడుదలైన పదో తరగతి (SSC) పరీక్ష ఫలితాల్లో నారాయణపేట జిల్లా విద్యార్థులు అద్భుత ప్రతిభ...

రైతులకు మౌలిక సదుపాయాలు తప్పనిసరి..

మన భారత్, మొగుళ్లపల్లి: కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలను సమగ్రంగా కల్పించాలని తహసీల్దార్ జాలీ సునీతా రెడ్డి...

బాలికల భద్రతపై అవగాహన అవసరం..

మన భారత్, మొగుళ్ళపల్లి: బాలబాలికల భద్రతపై సమగ్ర అవగాహన కల్పించడం ప్రస్తుత సమాజంలో అత్యంత అవసరమని మొగుళ్ళపల్లి ఎస్ఐ ముప్పు...

బీసీ కులగణనపై కేంద్రం స్పష్టత ఇవ్వాలి

మన భారత్, మొగుళ్ళపల్లి: బీసీ కులగణన అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోతే తీవ్ర ఆందోళనలు చేపడతామని బీసీ సంక్షేమ...

ప్రపంచంలో టాప్-5లో స్థానంలో మన “భారత్”

మన భారత్, న్యూఢిల్లీ:  ప్రపంచ రక్షణ వ్యయాల్లో భారత్ తన స్థాయిని మరింత బలోపేతం చేసుకుంటూ టాప్-5 దేశాల్లో నిలిచింది....

TRS’ పేరుపై హక్కులు నాదే.. కవిత పార్టీ రిజిస్ట్రేషన్ ఆపాలంటూ ఈసీకి లేఖ

మన భారత్, తెలంగాణ:  ‘TRS’ అనే పేరుపై పూర్తి హక్కులు తనకే ఉన్నాయని పేర్కొంటూ తెలంగాణ రాజ్య సమితి (TRS)...

ఎల్ నినో ప్రభావంతో తీవ్ర ఎండలు ..!

మన భారత్, తెలంగాణ: రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ‘ఎల్ నినో’ ప్రభావం తీవ్రంగా ఉండొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణ...

Latest articles

హైదరాబాద్ చేరిన ఎబోలా వైరస్..

మన భారత్, తెలంగాణ:  సూడాన్ నుంచి హైదరాబాద్ వచ్చిన వ్యక్తికి ఎబోలా నెగటివ్ హైదరాబాద్: ఆఫ్రికా దేశమైన సూడాన్ నుంచి హైదరాబాద్‌కు...

ఎడారిలో ఘోరం.. తాగునీరు లేక 49 మంది దుర్మరణం

సహారా ఎడారిలో ఘోర విషాదం.. తాగునీరు లేక 49 మంది దుర్మరణం నైజర్,‌ మన భారత్: ప్రపంచంలోనే అతిపెద్ద వేడి...

పర్యావరణ పరిరక్షణకు యువత ముందుకు రావాలి: సర్పంచ్ సంతోష్ 

మన భారత్, తలమడుగు: దేవాపూర్ గ్రామంలో “మాకే నామ్ ఏక్ పెడ్” కార్యక్రమం నిర్వహణ – ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా...

దళిత రైతుల సమస్యలపై ఈడీకి వినతి

మన భారత్, తాంసి తాంసి దళిత బంధు రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ప్రభాకర్‌కు మెమోరాండం...