సహారా ఎడారిలో ఘోర విషాదం.. తాగునీరు లేక 49 మంది దుర్మరణం
నైజర్, మన భారత్: ప్రపంచంలోనే అతిపెద్ద వేడి ఎడారిగా పేరుగాంచిన సహారా ఎడారిలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఆఫ్రికా దేశమైన నైజర్లో ప్రయాణికులతో వెళ్తున్న ఒక లారీ ఎడారి మధ్యలో చెడిపోవడంతో 49 మంది దాహంతో ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర సంఘటన స్థానికంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ...
మన భారత్, తలమడుగు:
దేవాపూర్ గ్రామంలో “మాకే నామ్ ఏక్ పెడ్” కార్యక్రమం నిర్వహణ
– ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన గ్రామస్థులు
తలమడుగు, జూన్ 5: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామంలో “మాకే నామ్ ఏక్ పెడ్” (అమ్మ కోసం ఒక మొక్క) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భారత ప్రధానమంత్రి Narendra Modi ఇచ్చిన పిలుపు...