నవధాన్యాల ప్రాముఖ్యత, పీఎండీఎస్ పద్ధతులపై రైతులకు అవగాహన
ప్రకృతి వ్యవసాయంతోనే భూసారం పరిరక్షణ, రైతుకు లాభదాయక సాగు: జేడీఏ వి.టి. రామారావు
మన భారత్, గజపతినగరం:
విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలోని పిడిశీల గ్రామంలో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు విస్తృత అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రత్యేక సదస్సు ఘనంగా నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, రైతులను సేంద్రియ సాగు వైపు మళ్లించడం, తక్కువ పెట్టుబడితో అధిక...
రెండేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న దళిత బస్తీ లబ్ధిదారుల ఆవేదన
21 మందికి మంజూరైన బోర్లలో ఐదుగురికే అమలు.. మిగతా లబ్ధిదారుల్లో తీవ్ర అసంతృప్తి
మన భారత్, తలమడుగు:
తలమడుగు మండల కేంద్రంలోని దళిత బస్తీ భూ లబ్ధిదారులు తమకు మంజూరైన బోర్లను వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులను వేడుకుంటున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో సాగునీటి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన...
వర్షాకాలానికి ముందే గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు ముమ్మరం
ప్రజారోగ్య పరిరక్షణకు అధికారులు సమన్వయంతో పనిచేయాలి: ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు
మన భారత్,...