manabharath

ఉచిత ట్యూషన్ సెంటర్‌కు గ్రీన్ బోర్డు..

మన భారత్, వాంకిడి : స్థానిక పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి అండగా దాతలు ముందుకు వస్తున్నారు. వాంకిడిలోని జెత్వాన్ బుద్ధ విహార్‌లో నిర్వహిస్తున్న ఉచిత ట్యూషన్ సెంటర్‌కు అవసరమైన గ్రీన్ బోర్డును భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు, మాజీ శ్రామినేర్ హంసరత్న వినేష్ ఉప్రే టీచర్ దాతృత్వంగా అందజేశారు. గత ఆరు నెలలుగా కొనసాగుతున్న ఈ ట్యూషన్ సెంటర్ విద్యార్థులకు మంచి ఫలితాలు...

వడ్ల కొనుగోలు కేంద్రాల ప్రారంభం..

మన భారత్, ధన్వాడ: రైతుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని నారాయణపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ సదాశివరెడ్డి సూచించారు. శనివారం ధన్వాడ మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, రైతులు తమ పంటను నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి...
spot_img

Keep exploring

జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా బొల్లారపు బాబన్న నియామకం

మన భారత్: తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా బొల్లారపు బాబన్నను నియమించిన సందర్భంగా తలమడుగు మండల కాంగ్రెస్...

వంటగ్యాస్ బుకింగ్ గడువు మళ్లీ పెంపు!

మన భారత్, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వంటగ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో ఆయిల్ కంపెనీలు గ్యాస్ బుకింగ్‌కు సంబంధించి కొత్త నియమాలను...

ఆరు గ్యారంటీలు వెంటనే అమలు చేయాలి..

మన భారత్: తాంసి, ఆదిలాబాద్: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్...

కాంగ్రెస్‌కు షాక్: సీనియర్ నేత జీవన్ రెడ్డి రాజీనామా

మన భారత్, తెలంగాణ:  కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసినట్లు...

పెట్రోల్ కొరత పుకార్లను నమ్మొద్దు: MMR

మన భారత్: అదిలాబాద్ : జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్న పుకార్లను ప్రజలు నమ్మవద్దని పెట్రోల్ బంక్ యజమాని,...

స్వయంభు వినాయక ఆలయంలో చోరీ..

మన భారత్: అదిలాబాద్: అదిలాబాద్ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్న స్వయంభు గణపతి ఆలయంలో చోరీ ఘటన...

పుకార్లతో పెట్రోల్ బంక్ వద్ద రద్దీ.!

మన భారత్: తలమడుగు: ఇందన కొరతపై వ్యాపిస్తున్న పుకార్ల నేపథ్యంలో వాహనదారులు గందరగోళానికి గురై పెట్రోల్ బంక్‌ల వద్ద భారీగా...

వేం నరేందర్ రెడ్డిని కలిసిన యువజన కాంగ్రెస్ నేత

అదిలాబాద్, మన భారత్ : రాజ్యసభ సభ్యుడిగా నూతనంగా ఎన్నికైన శ్రీ వేం నరేందర్ రెడ్డి గారిని యువజన...

స్మశానమా నీవు నిజం చెప్పకు.!

- అధికారుల నిర్లక్ష్యంపై అనుమానాలు – విద్యార్థిని మృతదేహానికి రీ-పోస్టుమార్టం మన భారత్, తెలంగాణ:  నిజామాబాద్ జిల్లా పోచంపాడ్‌లోని సోషల్ వెల్ఫేర్...

పంటలకు తీవ్ర నష్టం.. రైతుల ఆందోళన

కామారెడ్డి, మన భారత్: కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలంలో మంగళవారం కురిసిన వడగళ్ల వాన రైతులకు పెద్ద దెబ్బతీసింది. ముఖ్యంగా...

ఆర్ఐ సంతోష్ సేవలు మరువలేనివి..

మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తాంసి మండలానికి చెందిన ఆర్ఐ (Revenue Inspector) సంతోష్ రోడ్డు...

విద్యార్థిని మృతి కేసులో మలుపు.. రీ-పోస్ట్‌మార్టం

మన భారత్, తాంసి: నిజామాబాద్ జిల్లా పోచంపాడ్‌లోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌లో చదువుతున్న విద్యార్థిని సాయి లిఖిత మృతి కేసులో...

Latest articles

ఉచిత ట్యూషన్ సెంటర్‌కు గ్రీన్ బోర్డు..

మన భారత్, వాంకిడి : స్థానిక పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి అండగా దాతలు ముందుకు వస్తున్నారు. వాంకిడిలోని జెత్వాన్ బుద్ధ...

వడ్ల కొనుగోలు కేంద్రాల ప్రారంభం..

మన భారత్, ధన్వాడ: రైతుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని...

హాల్ టికెట్లు లేక విద్యార్థుల్లో ఆందోళన..!

మన భారత్, ఎడ్యుకేషన్: Kakatiya University నిర్వహించే డిగ్రీ పరీక్షలు ఈ నెల 20వ తేదీ సోమవారం నుంచి ప్రారంభం...

టెన్త్ ఫలితాలు ఎప్పుడో తెలుసా..?

మన భారత్, తెలంగాణ:  తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి (SSC) పరీక్షల ఫలితాల విడుదలకు సంబంధించి కీలక అప్‌డేట్ వెలువడింది....