మన భారత్, ఎడ్యుకేషన్:
Kakatiya University నిర్వహించే డిగ్రీ పరీక్షలు ఈ నెల 20వ తేదీ సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. పరీక్షలకు కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ ఇప్పటివరకు హాల్ టికెట్లు విడుదల కాకపోవడం సమస్యగా మారింది.
హాల్ టికెట్లు లేకుండా పరీక్షలకు ఎలా హాజరుకావాలనే అనుమానంతో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. చివరి...
మన భారత్, తెలంగాణ:
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి (SSC) పరీక్షల ఫలితాల విడుదలకు సంబంధించి కీలక అప్డేట్ వెలువడింది. పరీక్షల పేపర్ల మూల్యాంకన (వాల్యుయేషన్) ప్రక్రియను ఈ నెల 23వ తేదీ నాటికి పూర్తిచేయాలని విద్యాశాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన వాల్యుయేషన్ కేంద్రాల్లో ఉపాధ్యాయులు వేగంగా పేపర్లను పరిశీలిస్తూ ప్రక్రియను ముగింపు దశకు తీసుకెళ్తున్నారు.
వాల్యుయేషన్ పూర్తయిన తర్వాత...