హ్యాపీ బర్త్ డే యంగ్ లీడర్..

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్:

కాంగ్రెస్ పార్టీకి చెందిన యువ, డైనమిక్ నాయకుడు ఓసావార్ వెంకటి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. 21 వార్డ్ క్రాంతి నగర్ ప్రజలు,నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, ఓసావార్ వెంకటి  ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండి పని చేస్తూ, యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. పార్టీ పట్ల నిబద్ధతతో పాటు, సామాజిక సేవలో ఆయన చూపిస్తున్న చురుకుదనం విశేషమని పేర్కొన్నారు.

ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్న నాయకుడిగా వెంకటి గుర్తింపు పొందారని తెలిపారు. ఆయన రాజకీయ ప్రస్థానం మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షిస్తూ, ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ఓసావార్ వెంకటి వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. హ్యాపీ బర్త్ డే డ్యాడీ అంటు తన బంగారు గారాల పట్టి (కూతురు) పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.

పలుచోట్ల కేక్ కట్ చేసి, మిఠాయిలు పంపిణీ చేసి, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను ఘనంగా జరిపారు.

రాజకీయ నాయకులకు శుభవార్త..!

https://manabharath.com/7179/


మీరు స్థానిక వార్తలు పోస్ట్ చేయడానికి క్రింది ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

బాటసారులకు శీతల జల సేవ..

వాంకిడి, మన భారత్: వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో బాటసారులు, ప్రజల దాహార్తిని తీర్చేందుకు వాంకిడి మండల కేంద్రంలో సమతా...

సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయుల నిరసన..

ధన్వాడ, మన భారత్: తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ధన్వాడ...

షాపు యజమానులపై పంచాయతీ ఆగ్రహం..

మొగుళ్లపల్లి, మన భారత్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో మద్యం షాపుల వద్ద పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో...

ట్రాఫిక్ సమస్యల నివారణకు కృషి..

మొగుళ్లపల్లి, మన భారత్: మొగుళ్లపల్లి మండల కేంద్రంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని గ్రామపంచాయతీ కీలక నిర్ణయం తీసుకుంది....

More like this

బాటసారులకు శీతల జల సేవ..

వాంకిడి, మన భారత్: వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో బాటసారులు, ప్రజల దాహార్తిని తీర్చేందుకు వాంకిడి మండల కేంద్రంలో సమతా...

సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయుల నిరసన..

ధన్వాడ, మన భారత్: తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ధన్వాడ...

షాపు యజమానులపై పంచాయతీ ఆగ్రహం..

మొగుళ్లపల్లి, మన భారత్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో మద్యం షాపుల వద్ద పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో...