వైట్ ఎగ్స్‌కు రంగేసి ‘నాటు కోడి గుడ్లు’ అంటూ విక్రయం

Published on

-Advertisement-

వైట్ ఎగ్స్‌కు రంగేసి ‘నాటు కోడి గుడ్లు’ అంటూ విక్రయం… మురాదాబాద్‌లో నకిలీ గుడ్ల ముఠా అరెస్టు

ఫుడ్ సేఫ్టీ దాడులతో పెద్ద ఎత్తున మోసం బయటకు

మన భారత్ , ఉత్తర ప్రదేశ్ : రాష్ట్రం లోని మురాదాబాదు నగరంలో నకిలీ నాటు కోడి గుడ్ల రాకెట్‌ను ఫుడ్ సేఫ్టీ అధికారులు ఛేదించారు.

దర్యాప్తులో భాగంగా అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం—ఇప్పటికే 4.5 లక్షలకు పైగా గుడ్లను రంగులు మార్చి నాటు కోడి గుడ్లుగా మార్కెట్లోకి పంపించినట్లు తేలింది. అదనంగాB గోదాంలో ప్యాకింగ్‌కి సిద్ధంగా ఉన్న 45,000 నకిలీ గుడ్లను సీజ్ చేశారు. రంగులు పూసి, సహజమైన నాటు కోడి గుడ్లలా చూపించేందుకు ముఠా ప్రత్యేక పద్ధతులను ఉపయోగించినట్లు తెలిసింది.

ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. మార్కెట్‌లో అచ్చమైన నాటు కోడి గుడ్ల పేరిట విక్రయించే వస్తువులపై జాగ్రత్త వహించాలని, అనుమానాస్పద ఉత్పత్తులను వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు.

ఈ ఘటన దేశవ్యాప్తంగా నకిలీ ఆహార పదార్థాల విక్రయం ఎంతటి స్థాయికి చేరిందో మరోసారి స్పష్టంచేసింది.

 

Latest articles

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...

ఆటో డ్రైవర్ భార్య అద్భుత ప్రతిభ.!

ఆంధ్రప్రదేశ్, ఆదోని, మన భారత్: ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పట్టుదలతో చదివితే విజయం సాధించవచ్చని మరోసారి నిరూపించారు కర్నూల్ జిల్లా...

More like this

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...