ప్రతిపక్షంలోనూ గెలవని కాంగ్రెస్ : కేటీఆర్

Published on

-Advertisement-

ప్రతిపక్షంలోనూ గెలవని కాంగ్రెస్… కానీ మేము తిరిగి వస్తాం: KTR

మన భారత్ – హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించినప్పటికీ, BRS పార్టీకి గౌరవప్రదమైన ఓట్లు రావడం తమకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. “ఈ ఎన్నిక మాకు ఎనర్జీ ఇచ్చింది. ప్రస్తుత ప్రభుత్వానికి నిజమైన ప్రత్యామ్నాయమేమన్నది ప్రజలు మరోసారి స్పష్టం చేశారు”అని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్ అప్పటి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా ఉపఎన్నికలు గెలవలేదని, కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిందని గుర్తుచేసిన ఆయన, “మేమూ అదే దారిలో ముందుకు సాగుతున్నాం. ప్రజలు ఇచ్చిన సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. త్వరలోనే మేము పునరాగమనం చేస్తాం” అని ధీమా వ్యక్తం చేశారు.

ప్రజలకు అవసరమైన అంశాలపైనే BRS ప్రచారం నడిపిందని, ఇతర పార్టీల మాదిరిగా అసభ్య భాష లేదా వ్యక్తిగత దాడులలో పాల్గొనలేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తన పార్టీ విధానాలు, ప్రజా సమస్యలపై తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మరింత బలంగా ప్రజల్లోకి వెళ్లేటట్టు కృషి చేస్తామని ఆయన వెల్లడించారు.

Latest articles

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...

ఆటో డ్రైవర్ భార్య అద్భుత ప్రతిభ.!

ఆంధ్రప్రదేశ్, ఆదోని, మన భారత్: ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పట్టుదలతో చదివితే విజయం సాధించవచ్చని మరోసారి నిరూపించారు కర్నూల్ జిల్లా...

More like this

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...