మన భారత్ ,ఆదిలాబాద్:
ఆదిలాబాద్ జిల్లాలో అక్రమ వడ్డీ వ్యాపారులపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి కీలక చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, ఒకేసారి 16 మండలాల్లో తనిఖీలు చేపట్టడం విశేషం.
ఈ దాడుల్లో భాగంగా మొత్తం 45 బృందాలు పాల్గొని అనుమానాస్పదంగా వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్న వ్యక్తులపై సోదాలు నిర్వహించాయి. ఈ...
మన భారత్ , భక్తి:
కలియుగంలో భక్తులకు అత్యంత సులభమైన మరియు శక్తివంతమైన ఆధ్యాత్మిక సాధనగా కృష్ణనామ స్మరణను శాస్త్రాలు విశేషంగా ప్రస్తావిస్తున్నాయి. శ్రీకృష్ణుడు నామాన్ని జపించడం ద్వారా మనస్సులోని మలినాలు తొలగి, ఆత్మ శుద్ధి కలుగుతుందని పండితులు పేర్కొంటున్నారు.
‘కృష్ణ’ అనే నామ సంకీర్తనం కోటి సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణ స్నానాలు చేసిన ఫలితంతో సమానమని పురాణాలు చెబుతున్నాయి. భక్తి భావంతో కృష్ణనామాన్ని స్మరించడం...