దండారి ఉత్సవాల్లో మాజీ సర్పంచ్ దంపతులు..

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్ : ఆదివాసీ సంప్రదాయాలకు ప్రతీకగా ప్రతి ఏడాది నిర్వహించే దండారి ఉత్సవాలు ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని లీంగూడ, అంబుగాం గ్రామాల్లో అంబరాన్ని తాకేలా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తాంసి మాజీ సర్పంచ్ స్వప్న రత్న ప్రకాష్ దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గ్రామస్తులు తాండూరి డోలు వాయిద్యాలతో వారిని ఆహ్వానించి ఘన స్వాగతం పలికారు.

ఉత్సవాల్లో గుస్సాడి వేషధారణలో యువకులు చేసిన నృత్యాలు, తాండూరి పాటలు, జానపద ప్రదర్శనలు స్థానికులను ఆకట్టుకున్నాయి. గ్రామస్తులు ఆచారసాంప్రదాయాల మధ్య ఉత్సాహంగా పాల్గొని పండుగ వాతావరణాన్ని సృష్టించారు.

ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ రత్న ప్రకాష్ మాట్లాడుతూ, “దండారి ఉత్సవాలు మన ఆదివాసీ సంస్కృతికి ప్రతిబింబం. ఈ సంప్రదాయాన్ని తరతరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిది” అన్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Latest articles

అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలి: కలెక్టర్

మన భారత్, ఆదిలాబాద్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదిలాబాద్, జూలై 18: జిల్లాలో...

టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా బానోత్ వసంత్‌ రావు..

నేరడిగొండ మండల బాధ్యుడిగా బానోత్ వసంత్‌రావు.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా రాథోడ్ బాపూరావు...

ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పర్యటన వివరాలు..

క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులోకి.. ఇస్కాన్ ఆధ్వర్యంలోని తొలి జగన్నాథ రథయాత్రలో పాల్గొననున్న ఎమ్మెల్యే మన భారత్, జడ్చర్ల: జడ్చర్ల నియోజకవర్గ...

అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి

గ్రామస్థాయి నుండి అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి మన భారత్, మొగుళ్ళపల్లి: మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీత,...

More like this

అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలి: కలెక్టర్

మన భారత్, ఆదిలాబాద్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదిలాబాద్, జూలై 18: జిల్లాలో...

టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా బానోత్ వసంత్‌ రావు..

నేరడిగొండ మండల బాధ్యుడిగా బానోత్ వసంత్‌రావు.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా రాథోడ్ బాపూరావు...

ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పర్యటన వివరాలు..

క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులోకి.. ఇస్కాన్ ఆధ్వర్యంలోని తొలి జగన్నాథ రథయాత్రలో పాల్గొననున్న ఎమ్మెల్యే మన భారత్, జడ్చర్ల: జడ్చర్ల నియోజకవర్గ...