HomeTelangana

Telangana

      బీసీ మహిళా మంత్రి కొండా సురేఖకు ప్రోటోకాల్ వర్తించదా? రేవంత్ జీ

      -సామాజిక న్యాయం అంటే ఇదేనా? రాహుల్ జీ -బీసీలను గౌరవించడమంటే బీసీ ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించకపోవడమేనా? -ఫ్లెక్సీలో బీసీ మంత్రి కొండా సురేఖ ఫోటో ముద్రించకుండా అవమానించిన రెడ్డీలు -ఓ బీసీ సమాజమా ఇకనైనా మేలుకో..బీసీలకు జరుగుతున్న అవమానాలపై తిరగబడు -వేముల మహేందర్ గౌడ్ మన భారత్,మొగుళ్ళపల్లి: వరంగల్ జిల్లాకు చెందిన రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బీసీ మంత్రి అయినందుకేనా?...

      బీఆర్ఎస్ 10 ఏళ్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సమరభేరి డ్రామా

      - కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము మన భారత్,మొగుళ్ళపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక, ప్రజల్లో తమ ఉనికిని చాటుకోవడం కోసమే బీఆర్ఎస్ పార్టీ సెప్టెంబర్ 2 నుండి సమరభేరి పేరుతో డ్రామాలాడుతోందని ,మొగుళ్ళపల్లి మండల5కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము తీవ్రంగా విమర్శించారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మాజీ...
      spot_img

      Keep exploring

      టెక్స్‌టైల్ రంగంలో తెలంగాణ నెంబర్ వన్ :సీఎం

      మన భారత్, హైదరాబాద్: టెక్స్‌టైల్ ఉత్పత్తిలో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు....

      కట్న వేధింపులతో పెళ్లైన 50 రోజుల్లోనే యువతి ఆత్మహత్య

      మన భారత్, మియాపూర్: హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఫేస్‌బుక్ పరిచయం ప్రేమగా మారి...

      ఆడ పిల్ల పుడుతుందని.. భార్య, ఇద్దరు కూతుళ్లను హత్య

      మన భారత్, హన్మకొండ: జిల్లాలోని ఐనవోలు మండలం పున్నేలు గ్రామ శివారులో అమానుష ఘటన చోటుచేసుకుంది. మళ్లీ ఆడపిల్ల...

      పురుగుల మందు తాగిన సర్పంచ్.. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి

      మన భారత్, తెలంగాణ: నిర్మల్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కడెం మండలం మాసాయిపేట గ్రామ సర్పంచ్ లహరి...

      పెరిగిన సిమెంట్ ధర ఎంతో తెలుసా.!

      న్యూఢిల్లీ,మన భారత్: దేశవ్యాప్తంగా సిమెంట్ ధరలు మరలా పెరగనున్నాయి. రేపటి నుంచి సిమెంట్ బస్తా ధరలు రూ.30 నుంచి రూ.50...

      మార్కెట్లో పెరిగిన బంగారం ధర.!

      మన భారత్ , తెలంగాణ: హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో పాటు...

      ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ 12న విడుదల

      మన భారత్, తెలంగాణ: రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల ఫలితాల విడుదలపై విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. తాజా సమాచారం ప్రకారం, ఏప్రిల్...

      ఎమ్మెల్యేలకు సన్న బియ్యంతో ప్రత్యేక లంచ్.!

      మన భారత్, తెలంగాణ: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక కార్యక్రమాలకు సిద్ధమైంది. ప్రభుత్వ రంగ...

      వేసవిలో కూలింగ్ వాటర్ తాగితే ప్రమాదమా.?

      మన భారత్, హెల్త్ డెస్క్ (ఆరోగ్యం) : వేసవి కాలంలో ఎండ తాపాన్ని తట్టుకోవడానికి చాలా మంది చల్లటి లేదా...

      ఏడుగురిపై పోక్సో కేసు నమోదు.!

      మన భారత్, నారాయణపేట : నారాయణపేట జిల్లా మద్దూర్ మండలంలో బాలికపై జరిగిన అఘాయిత్యం కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం...

      🏛️ జవాబుదారీతనం బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

      మన భారత్, తెలంగాణ: ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల్లో కుటుంబ బాధ్యతలను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఉద్యోగుల...

      ఆకతాయిలకు చెక్ పెట్టిన ఎస్సై..

      మన భారత్, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విద్యార్థినుల భద్రత కోసం పోలీసులు తీసుకున్న వినూత్న చర్య ప్రజల్లో...

      Latest articles

      బీసీ మహిళా మంత్రి కొండా సురేఖకు ప్రోటోకాల్ వర్తించదా? రేవంత్ జీ

      -సామాజిక న్యాయం అంటే ఇదేనా? రాహుల్ జీ -బీసీలను గౌరవించడమంటే బీసీ ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించకపోవడమేనా? -ఫ్లెక్సీలో బీసీ మంత్రి...

      బీఆర్ఎస్ 10 ఏళ్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సమరభేరి డ్రామా

      - కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము మన భారత్,మొగుళ్ళపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి...

      ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

      ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

      గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

      వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...