HomeTelangana

Telangana

      కలెక్టర్ సభలో కరెంట్ అంతరాయం..

      మన భారత్, తలమడుగు : తాంసి మండలంలోని పొన్నారి గ్రామ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన “మోదుగ మొగ్గలు” పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో అనూహ్యంగా కరెంట్ నిలిచిపోవడం కొంతసేపు అంతరాయం కలిగించింది. అయినప్పటికీ నిర్వాహకులు బ్యాటరీ మైక్ సాయంతో కార్యక్రమాన్ని కొనసాగించడం విశేషం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా హాజరయ్యారు. ముందుగా కలెక్టర్ మండలంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను...

      భరత నాట్యంలో మెరిసిన చిన్నారి.‌!

      మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని మొట్లపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చెన్న సరిత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం విద్యార్థుల ప్రతిభను ప్రతిబింబిస్తూ ఆకట్టుకుంది. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మొగుళ్లపల్లి ఎంఈఓ లింగాల కుమారస్వామి, గ్రామ సర్పంచ్ నరహరి వెంకటరెడ్డి హాజరయ్యారు. విద్యార్థులు వివిధ సాంస్కృతిక...
      spot_img

      Keep exploring

      కుమారుల మృతిని తట్టుకోలేక.. 20 రోజుల్లోనే దంపతుల ఆత్మహత్య

      ఖమ్మం జిల్లా మిట్టపల్లిలో గుండెలు పిండే విషాదం మన భారత్ | తెలంగాణ ఖమ్మం జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది....

      లక్కీ డ్రాల ముసుగులో మోసాలు..!

      బెట్టింగ్ యాప్‌ల తర్వాత ‘లక్కీ డ్రా’ల కొత్త వేషం సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు సీపీ సజ్జనార్ కఠిన హెచ్చరిక మన భారత్,...

      ఐటీ ఉద్యోగి నుంచి రూ.2.9 కోట్లు స్వాహా

      రూ.5 వేల పెట్టుబడితో భారీ లాభాల మాయ మన భారత్, తెలంగాణ : హైదరాబాద్‌లో సైబర్ నేరగాళ్ల మోసాలకు మరో ఐటీ...

      బీజేపీతో కలిసేది లేదు: ఎంఐఎం అధినేత ఒవైసీ స్పష్టం

      మన భారత్ తెలంగాణ: మహారాష్ట్రలో బీజేపీ లేదా ఎన్డీయేతో ఎలాంటి పొత్తు ఉండదని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ...

      మున్సిపల్ ఎన్నికల శంఖం పూరించిన సీఎం..

      మన భారత్, తెలంగాణ: రానున్న మున్సిపల్ ఎన్నికలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు వేదికగా సమరశంఖం పూరించారు. ప్రజల...

      స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

      హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరల ఊగిసలాట మన భారత్, హైదరాబాద్: హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి....

      సీఎం రేవంత్‌రెడ్డికి కిషన్‌రెడ్డి లేఖ..

      రెండో దశ పనులపై స్పష్టత కోరుతూ లేఖ మన భారత్, తెలంగాణ: హైదరాబాద్ మెట్రో రెండో దశ పనుల పురోగతిపై కేంద్ర...

      కేసీఆర్ హయాంలో వేములవాడ రాజన్న ఆలయానికి నిర్లక్ష్యం: మంత్రి సీతక్క

      మన భారత్, రాజన్న సిరిసిల్ల: కేసీఆర్ పాలనలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిని పూర్తిగా పట్టించుకోలేదని తెలంగాణ...

      బీఆర్‌ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు.. సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

      మన భారత్, తెలంగాణ : బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై సుప్రీం కోర్టులో శుక్రవారం విచారణ...

      ప్రాజెక్టులు పూర్తి చేయడంలో గత ప్రభుత్వం విఫలం: ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి

      మన భారత్ ,తెలంగాణ: గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఒక్క చిన్న సాగునీటి ప్రాజెక్టును కూడా పూర్తిచేయలేకపోయిందని జిల్లా...

      2034 వరకు ప్రభుత్వాన్ని కొనసాగిస్తాం: సీఎం

      మన భారత్ ,తెలంగాణ: నిర్మల్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఓడిపోయిన...

      బోథ్ నియోజకవర్గ అభివృద్ధికి తక్షణమే నిధులు మంజూరు చేయాలి

      మన భారత్, తెలంగాణ: బోథ్ నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన కీలక నిధులను వెంటనే మంజూరు చేయాలని బోథ్ ఎమ్మెల్యే...

      Latest articles

      కలెక్టర్ సభలో కరెంట్ అంతరాయం..

      మన భారత్, తలమడుగు : తాంసి మండలంలోని పొన్నారి గ్రామ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన “మోదుగ మొగ్గలు” పుస్తక ఆవిష్కరణ...

      భరత నాట్యంలో మెరిసిన చిన్నారి.‌!

      మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని మొట్లపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు బుధవారం...

      ఆటో బోల్తా .. ఒకరి మృతి

      మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండలంలో జరిగిన ఆటో ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో...

      ఆ ఏటీఎంలో మృతదేహం..!

      మన భారత్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని విజయనగర్ కాలనీలో ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏటీఎంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి...