మున్సిపల్ ఎన్నికల శంఖం పూరించిన సీఎం..

Published on

-Advertisement-

మన భారత్, తెలంగాణ: రానున్న మున్సిపల్ ఎన్నికలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు వేదికగా సమరశంఖం పూరించారు. ప్రజల మధ్యకు వెళ్లి అభివృద్ధి, సంక్షేమం ఆధారంగా ఎన్నికలను ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

డబుల్ బెడ్రూమ్ ఇళ్ల అంశంపై మాజీ సీఎం కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్ విసిరారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల వద్దకు వెళ్లి బీఆర్ఎస్ ఓట్లు అడగాలని కేసీఆర్‌ను ప్రశ్నించారు. తన సవాలును స్వీకరించే ధైర్యం ఉందా అని నిలదీశారు. ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామాలు, పట్టణాల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతుందని స్పష్టంగా ప్రకటించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని సీఎం రేవంత్ తెలిపారు. పేదల కోసం ఇళ్ల నిర్మాణం, మౌలిక వసతుల అభివృద్ధి, పట్టణాల ప్రగతే తమ అజెండా అని అన్నారు. మాటల రాజకీయాలు కాకుండా పనితోనే ప్రజల మద్దతు సంపాదిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల కోసం నిజాయితీగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని సీఎం రేవంత్ ఓటర్లను కోరారు. ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించేవిగా ఉంటాయని పేర్కొంటూ, ప్రజల తీర్పుతోనే అభివృద్ధికి కొత్త దిశ చూపుతామని అన్నారు.

Latest articles

అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలి: కలెక్టర్

మన భారత్, ఆదిలాబాద్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదిలాబాద్, జూలై 18: జిల్లాలో...

టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా బానోత్ వసంత్‌ రావు..

నేరడిగొండ మండల బాధ్యుడిగా బానోత్ వసంత్‌రావు.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా రాథోడ్ బాపూరావు...

ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పర్యటన వివరాలు..

క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులోకి.. ఇస్కాన్ ఆధ్వర్యంలోని తొలి జగన్నాథ రథయాత్రలో పాల్గొననున్న ఎమ్మెల్యే మన భారత్, జడ్చర్ల: జడ్చర్ల నియోజకవర్గ...

అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి

గ్రామస్థాయి నుండి అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి మన భారత్, మొగుళ్ళపల్లి: మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీత,...

More like this

అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలి: కలెక్టర్

మన భారత్, ఆదిలాబాద్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదిలాబాద్, జూలై 18: జిల్లాలో...

టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా బానోత్ వసంత్‌ రావు..

నేరడిగొండ మండల బాధ్యుడిగా బానోత్ వసంత్‌రావు.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా రాథోడ్ బాపూరావు...

ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పర్యటన వివరాలు..

క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులోకి.. ఇస్కాన్ ఆధ్వర్యంలోని తొలి జగన్నాథ రథయాత్రలో పాల్గొననున్న ఎమ్మెల్యే మన భారత్, జడ్చర్ల: జడ్చర్ల నియోజకవర్గ...