కనీస సౌకర్యాలకు నోచుకోని ప్రభుత్వ ఆసుపత్రులు
మెరుగైన వైద్యం కోసం సిపిఎం జిల్లా కలెక్టర్ ధర్నా
నారాయణపేట: ప్రజలకు మెరుగైన వైద్యం అందుకోవడం అగమ్యగోచరంగా మారిందని నారాయణపేట జిల్లాలో ప్రభుత్వాసుపత్రుల్లో కనీస సౌకర్యాలు కొరవడిందని సిపిఎం జిల్లా కార్యదర్శి జి వెంకట్రాంరెడ్డి విమర్శించారు .
సోమవారం రోజు నారాయణపేట జిల్లా కేంద్రంలోని మునిసిపల్ పార్కు దగ్గర ఆ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో ఆయన ప్రసంగిస్తూ...
రిజర్వేషన్ల పితామహుడు ఛత్రపతి సాహు మహరాజ్ కి ఘన వివాళి బీఎస్పీ జిల్లా అధ్యక్షులు బొదిగెలి శ్రీనివాస్
మన భారత్, నారాయణపేట: భారత దేశంలో సామాజిక న్యాయానికి ప్రతీక రిజర్వేషన్ల పితామహుడు ఛత్రపతి సాహు మహరాజ్ గారికి "రిజర్వేషన్ డే" సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ నారాయణ పేట జిల్లా అధ్యక్షులు బొదిగెలి శ్రీనివాస్ పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు.ఈ సందర్భంగా...
మన భారత్, ఆదిలాబాద్:
ఆదిలాబాద్లో ప్రతిపాదిత ఎయిర్పోర్ట్ విస్తరణపై స్థానికుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రారంభంగా సివిల్ ఏవియేషన్ అవసరాలకు సుమారు...