మన భారత్, ఆదిలాబాద్:
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) ఎన్నికలను నిర్వహించకుండా, నామినేటెడ్ విధానంలో పదవులను భర్తీ చేయాలని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితులు తమకు అనుకూలంగా లేవనే కారణంతోనే ప్రభుత్వం ఎన్నికలను నివారించి నామినేషన్ పద్ధతిని ఎంచుకుందని ఆరోపిస్తున్నారు. నేరుగా ఎన్నికలు నిర్వహిస్తే...
మన భారత్, ఆదిలాబాద్ (నేరడిగొండ):
జిల్లాలోని నేరడిగొండ మండల పరిధిలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. కూతురిని పాఠశాల నుంచి ఇంటికి తీసుకొస్తున్న తండ్రి ప్రమాదంలో మృతి చెందగా, బాలిక తీవ్ర గాయాలతో చికిత్స పొందుతోంది.
స్థానికుల వివరాల ప్రకారం, ఆరెపల్లి గ్రామానికి చెందిన జ్యోతిరామ్ బుగ్గరాం పాఠశాలలో చదువుతున్న తన కూతురిని వేసవి సెలవుల కారణంగా స్వగ్రామానికి తీసుకువెళ్తున్నాడు. ఈ...