manabharath

నెంబర్ లేని వాహనాలు సీజ్..

వాహనం సీజ్ చేసిన టూ టౌన్ పోలీసులు ఆదిలాబాద్, మన భారత్ జూలై 25: వాహనాల నంబర్ ప్లేట్, ఇంజన్ నంబర్, ఛాసిస్ నంబర్‌లలో అక్రమంగా మార్పులు చేసి వినియోగించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆదిలాబాద్ టూ టౌన్ సీఐ కె. నాగరాజు హెచ్చరించారు. వాహనం గుర్తింపు వివరాలను మార్చి వినియోగిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి, వాహనాన్ని సీజ్ చేశారు. పోలీసుల...

సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు.. ముగ్గురిపై కేసు నమోదు

వాట్సాప్ గ్రూప్‌లో వివాదాస్పద పోస్టులపై పోలీసుల చర్యలు.. గ్రూప్ అడ్మిన్‌పై కూడా కేసు ఆదిలాబాద్, జూలై 25: సోషల్ మీడియాలో ప్రజలను రెచ్చగొట్టేలా, బెదిరింపులకు దారితీసేలా పోస్టులు ప్రచారం చేస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలకు పాల్పడిన ముగ్గురిపై ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాలను చట్టవిరుద్ధ కార్యకలాపాలకు వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్....
spot_img

Keep exploring

బీసీ నేతకు కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానం

మన భారత్, తలమడుగు ఆదిలాబాద్ పట్టణంలోని దస్నాపూర్‌లో నిర్వహించనున్న శ్రీ బీరప్ప స్వామి కామరాతి కళ్యాణ మహోత్సవానికి హాజరుకావాలని తలమడుగు...

ఆకుకూరల సాగుతో లాభాల బాట.!

మన భారత్, తలమడుగు:,: తలమడుగు మండలంలోని దేవాపూర్, కుచాలాపూర్ గ్రామాల రైతులు ఆకుకూరల సాగుతో మంచి లాభాలు పొందుతూ ఇతర...

ఒకే రాత్రిలో మూడు చోట్ల చోరీ యత్నాలు..

మన భారత్, ఆదిలాబాద్ రూరల్: ఆదిలాబాద్ పట్టణంలో దొంగలు ఒకే రాత్రిలో పలు చోట్ల చోరీలకు యత్నించి భయాందోళనకు గురిచేసిన...

దుర్గాదేవికి పూజలు చేసిన ఎమ్మెల్యే..

మన భారత్, తలమడుగు: ఆధ్యాత్మికత మనసుకు ప్రశాంతతను అందించే ప్రధాన మార్గమని బోథ్ ఎమ్మెల్యే Anil Jadhav అన్నారు. శుక్రవారం...

సైబర్ మోసం నలుగురు అరెస్ట్..

మన భారత్, ఆదిలాబాద్ టౌన్: ఆదిలాబాద్ పట్టణంలో పాత మొబైల్ ఫోన్ల వ్యాపారం పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్న నలుగురిని...

పింఛన్ డబ్బులు ఇవ్వాలని రాస్తారోకో.!

మన భారత్, ధన్వాడ: పింఛన్ డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ధన్వాడలో చేయూత పింఛన్ లబ్ధిదారులు రాస్తారోకో నిర్వహించారు....

రైతులకు పరిహారం ఇవ్వాలంటూ ధర్నా..!

మన భారత్, నారాయణపేట:  ఇటీవల కురిసిన వడగళ్ల వర్షంతో వరి పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గడిమున్కనిపల్లి...

ఎల్ఆర్ఎస్ ఫీజుపై మరోసారి వివాదం..

మన భారత్, తెలంగాణ:  లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్-2020) ఫీజుల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఎల్ఆర్ఎస్ ఫీజు పేరిట ప్రజలపై...

పంట నష్టంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందన..

మన భారత్, నిర్మల్: నిర్మల్ జిల్లాలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మొక్కజొన్న పంటలు కాలిబూడిదైన ఘటనపై Revanth Reddy స్పందించారు....

విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో పంటలు బూడిద..

మన భారత్, నిర్మల్: ప్రజల ఆకలి తీర్చే అన్నదాతకు పంట, పశువులు, కుటుంబం అన్నీ సమానమే. అలాంటి రైతులకు భారీ...

పదో ఫలితాల ఆనందంలో విషాదం..

మన భారత్, వనపర్తి :  పదో తరగతి ఫలితాల్లో మంచి మార్కులు సాధించిన ఆనందం క్షణాల్లో విషాదంగా మారిన ఘటన...

స్వయం భూ ఆలయంలో పీఆర్ఆర్ పూజలు..

మన భారత్, ఆదిలాబాద్:  నరసింహ స్వామి జన్మోత్సవం సందర్భంగా వడ్డాడి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో భక్తి వాతావరణం నెలకొంది....

Latest articles

నెంబర్ లేని వాహనాలు సీజ్..

వాహనం సీజ్ చేసిన టూ టౌన్ పోలీసులు ఆదిలాబాద్, మన భారత్ జూలై 25: వాహనాల నంబర్ ప్లేట్, ఇంజన్...

సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు.. ముగ్గురిపై కేసు నమోదు

వాట్సాప్ గ్రూప్‌లో వివాదాస్పద పోస్టులపై పోలీసుల చర్యలు.. గ్రూప్ అడ్మిన్‌పై కూడా కేసు ఆదిలాబాద్, జూలై 25: సోషల్ మీడియాలో...

బీట్ వ్యవస్థను అమలు చేయాలి: ఎస్పీ

ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ వార్షిక తనిఖీ నేరాల నియంత్రణకు పటిష్టమైన గస్తీ, బీట్ వ్యవస్థను అమలు చేయాలి:...

బ్యాంకు నుంచి బయటికొచ్చారా.. ఇక దొంగల కన్ను మీ పైనే

బ్యాంకుల వద్ద నగదు డ్రా చేసిన వారే టార్గెట్‌.. అంతరాష్ట్ర దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్ ఆదిలాబాద్‌లో స్కూటీ...