మన భారత్, తెలంగాణ:
ఆర్టీసీ సమ్మె ప్రభావం రాష్ట్రంలోని జిల్లాల్లో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. సాధారణంగా రద్దీగా ఉండే బస్సు డిపోలు, బస్ స్టాండ్లు నిశ్శబ్దంగా మారిపోయాయి. ప్రజా రవాణా నిలిచిపోవడంతో వేలాది మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆరు డిపోల పరిధిలో నడిచే మొత్తం 345 కార్పొరేషన్ బస్సులు, 295 అద్దె...
మన భారత్, ఆదిలాబాద్:
ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న అత్యధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రపంచంలోని 100 అత్యంత వేడి నగరాల జాబితాలో ఆదిలాబాద్ 14వ స్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాకు చెందిన ప్రముఖ వాతావరణ పరిశోధనా సంస్థ ‘ఎల్డోరాడో వెదర్’ విడుదల చేసిన తాజా నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
జిల్లాలో గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు అసాధారణంగా...