మన భారత్, మొగుళ్ళపల్లి:
భూపాలపల్లి జిల్లాలోని మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల విద్యాలయంలో నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, విద్యార్థులకు అన్ని అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ స్పష్టం చేశారు. బుధవారం నిర్వహించిన వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా ప్రజాపాలన కార్యక్రమం కింద విద్యాశాఖ, బీసీ సంక్షేమ శాఖ అధికారులతో కలిసి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ...
మన భారత్ ,ఆదిలాబాద్ :
ఆదిలాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అప్పుల భారంతో పాటు కూతురి పెళ్లి బాధ్యతలు మోస్తూ తీవ్ర మనస్తాపానికి గురైన ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన బేల మండలంలోని పాఠన్ గ్రామంలో వెలుగుచూసింది.
గ్రామానికి చెందిన రైతు లస్మారెడ్డి (49) సాగులో సరైన దిగుబడి రాకపోవడంతో అప్పుల్లో కూరుకుపోయాడు. అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో మానసికంగా...