manabharath

విదేశీ ఉద్యోగం పేరుతో రూ.6.51 లక్షల మోసం

ఏజెంట్‌తో పాటు సహకరించిన వ్యక్తి అరెస్ట్.. 14 రోజుల రిమాండ్‌కు తరలింపు మన భారత్, ఆదిలాబాద్: విదేశాలలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నిరుద్యోగిని మోసం చేసి లక్షల రూపాయలు వసూలు చేసిన కేసులో ప్రధాన ఏజెంట్‌తో పాటు అతనికి సహకరించిన మరో వ్యక్తిని ఇంద్రవెల్లి పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఇంద్రవెల్లి ఎస్ఐ ఈ....

బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కల్తీ కల్లు విక్రయించిన వ్యక్తికి రూ.50 వేల జరిమానా మన భారత్, ఆదిలాబాద్: బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించి తిరిగి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడిన వ్యక్తిపై ఇచ్చోడ పోలీసులు చర్యలు చేపట్టారు. గతంలో అక్రమంగా మద్యం విక్రయించిన కేసులో బైండోవర్‌లో ఉన్నప్పటికీ, నిబంధనలను ఉల్లంఘించి అనుమతులు లేకుండా కల్తీ కల్లు విక్రయిస్తున్న వ్యక్తికి తహసీల్దార్ రూ.50 వేల జరిమానా విధించారు. జరిమానా మొత్తాన్ని సంబంధిత...
spot_img

Keep exploring

మహిళ మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లిన దుండగులు

మన భారత్, విజయనగరం: విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో పగటి పూట జరిగిన చైన్ స్నాచింగ్ ఘటన స్థానికంగా కలకలం...

జర్నలిజం ప్రజాస్వామ్యానికి నాల్గవ స్థంభం

చిట్యాల ప్రెస్ క్లబ్–2 నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక అధ్యక్షుడిగా శీలపాక ప్రణీత్ కుమార్ ఎన్నిక మన భారత్, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి...

క్రెడిట్ చోరీకి కేరాఫ్ వైసీపీ: మంత్రి

మన భారత్, విజయనగరం: క్రెడిట్ చోరీ రాజకీయాలకు వైసీపీ నాయకులు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయారని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ...

కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే హామీ

మన భారత్ , ఆంధ్ర ప్రదేశ్: చీపురుపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యే...

కోట్ల విలువైన ప్రభుత్వ భూమి గుర్తింపు..

మన భారత్, విజయనగరం: విజయనగరం జిల్లా బొండపల్లి మండలం అంబటవలస గ్రామంలో కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని...

ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు..

మన భారత్, గజపతినగరం: గజపతినగరం నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ‘ప్రజాదర్బార్’ కార్యక్రమానికి ప్రజలు, నాయకులు, కూటమి కార్యకర్తలు...

భూకబ్జాల రాకెట్ బట్టబయలు..

మాజీ ప్రజాప్రతినిధులు సహా పలువురిపై కేసులు.. ఒకరికి అరెస్ట్ మన భారత్, ఆదిలాబాద్ టౌన్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో భూకబ్జాలు, నకిలీ...

ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహణ

మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం దేవాపూర్ గ్రామంలో శనివారం ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించారు....

కొత్త ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సులు ప్రారంభం..

మన భారత్, ఆదిలాబాద్: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని జగిత్యాల నుంచి ఆదిలాబాద్ వరకు కొత్త ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సు...

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు..

నామినేటెడ్ పదవుల కేటాయింపుపై సీనియర్ల అసంతృప్తి మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల కేటాయింపు వ్యవహారం...

తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి..

మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని కుచులాపూర్ గ్రామ ప్రజలకు తాగునీటి సమస్య నుంచి త్వరలోనే ఉపశమనం...

గడుగు కిరణ్ కుమార్ కు అమెరికాలో సైబర్ సెక్యూరిటీ పట్టా..

తాంసి మండలం పొన్నారి గ్రామ యువకుడికి అభినందనల వెల్లువ మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం పొన్నారి గ్రామానికి...

Latest articles

విదేశీ ఉద్యోగం పేరుతో రూ.6.51 లక్షల మోసం

ఏజెంట్‌తో పాటు సహకరించిన వ్యక్తి అరెస్ట్.. 14 రోజుల రిమాండ్‌కు తరలింపు మన భారత్, ఆదిలాబాద్: విదేశాలలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ...

బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కల్తీ కల్లు విక్రయించిన వ్యక్తికి రూ.50 వేల జరిమానా మన భారత్, ఆదిలాబాద్: బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించి తిరిగి చట్టవిరుద్ధ...

కాంగ్రెస్ అరాచకాలపై బీజేపీ పోరాటం ఆగదు

కాంగ్రెస్ అరాచకాలపై బీజేపీ పోరాటం ఆగదు -రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం -బీజేపీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు మోరే రవీందర్...

రాహుల్ గాంధీ పై దాడికి నిరసన..

రాహుల్ గాంధీ పై దాడికి నిరసన - రోడ్డుపై బైఠాయించిన మొగుళ్ళపల్లి మండల కాంగ్రెస్ శ్రేణులు మన భారత్, మొగుళ్ళపల్లి: కాంగ్రెస్...