మాస్క్ ధరించడం మంచిదే: వైద్యుల సూచన
మన భారత్ , హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో ప్రజల్లో అప్రమత్తత అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఒకే రోజులో పలువురు కరోనా బారినపడగా, రాష్ట్ర ఆరోగ్య శాఖ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. తెలంగాణలో కూడా కొద్ది కేసులు నమోదైనట్లు సమాచారం రావడంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు...
ఐదు నెలల బకాయిల విడుదలతో రాష్ట్రవ్యాప్తంగా సర్పంచుల్లో ఆనందం
గ్రామాభివృద్ధికి సేవలందిస్తున్న ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం శుభవార్త
మన భారత్, హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్రంలోని...
మన భారత్, ఆదిలాబాద్
వర్షాభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి: ప్రత్యేక అధికారి ఇల్లంబర్తి
ఆదిలాబాద్, జూలై 21: రైతుల సంక్షేమం,...