manabharath

చిన్నారుల్లో విద్యా నైపుణ్యాల పెంపు..

మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల్లో విద్యా నైపుణ్యాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అంగన్వాడీ సూపర్వైజర్ రజిత పేర్కొన్నారు. సోమవారం గ్రామ పంచాయతీ పరిధిలోని ఆరేపల్లి, మొగుళ్లపల్లిలోని 4, 5 అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించిన “గ్రాడ్యుయేషన్ డే” కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నపిల్లల మెదడు అభివృద్ధిలో...

అలెర్ట్.. 5 రోజులు వర్ష సూచన

మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న ఐదు రోజులపాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వాతావరణ మార్పుల దృష్ట్యా అధికారులు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్లను జారీ చేశారు. ఆరెంజ్ అలెర్ట్ కింద ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్,...
spot_img

Keep exploring

గరికపాటి వ్యాఖ్యలపై ఆగ్రహం.. 

మన భారత్, నాగర్‌కర్నూల్: విద్యార్థులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గరికపాటి నరసింహారావుపై ఎస్ఎఫ్ఐ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు....

రోడ్డు ప్రమాదంలో ఆర్‌ఐకి తీవ్ర గాయాలు..

మన భారత్, ఆదిలాబాద్/మహారాష్ట్ర సరిహద్దు: రోడ్డు ప్రమాదంలో తాంసి మండలానికి చెందిన ఆర్‌ఐ (రెవెన్యూ ఇన్‌స్పెక్టర్) సంతోష్ తీవ్రంగా గాయపడిన...

దివ్యాంగుల హామీలు వెంటనే అమలు చేయాలి

మన భారత్, హైదరాబాద్: తెలంగాణలో దివ్యాంగులకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని తెలంగాణ దివ్యాంగుల సంఘం...

మీరు ఎండలో కూల్ డ్రింక్స్ తాగుతున్నారా.?

మన భారత్, నేషనల్ డెస్క్:  వేసవి కాలం ప్రారంభమయ్యే సరికి అధిక ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది...

వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్.. 15 నిమిషాల్లో మెసేజ్ ఆటో డిలీట్!

మన భారత్ , తెలంగాణ:  ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల భద్రత, గోప్యతను...

అమెరికా దాడుల్లో ఇరాన్‌లో పసిప్రాణం బలి..

మన భారత్, ఇరాన్: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్‌లో హృదయ విదారక...

రేపటి నుంచి కిరోసిన్ పంపిణీ.!

మన భారత్, ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో గ్యాస్ కొరత సమస్య తలెత్తిన నేపథ్యంలో గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాల ప్రజలకు...

కొత్త ఫైర్ స్టేషన్‌కు గ్రీన్ సిగ్నల్.!

మన భారత్ ,ఆదిలాబాద్: బోథ్ మండల కేంద్రంలో కొత్త ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం...

రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులు..

మన భారత్, తెలంగాణ:  తెలంగాణలో రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైతును ధైర్యంగా...

“రేవంత్ సర్కార్ చేసిన హత్యనే”.. కేటీఆర్

మన భారత్, తెలంగాణ: ఆదిలాబాద్ జిల్లా ఆర్లీ(బీ) గ్రామానికి చెందిన తుడుం గణపతి అనే రైతు తన పంటను...

అంగన్వాడీ టీచర్లకు కొత్త స్మార్ట్‌ఫోన్లు..

మన భారత్, తెలంగాణ:  రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పోషణ్ ట్రాకర్ యాప్ ద్వారా...

ఆ ఎన్నికల్లో ఎంత ఖర్చు చేశారో.?

మన భారత్ , తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు రాష్ట్ర ఎన్నికల...

Latest articles

చిన్నారుల్లో విద్యా నైపుణ్యాల పెంపు..

మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల్లో విద్యా నైపుణ్యాలను పెంపొందించడంలో కీలక...

అలెర్ట్.. 5 రోజులు వర్ష సూచన

మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న ఐదు రోజులపాటు పలు...

రైళ్లలో మగవారికి ఉచిత ప్రయాణం..!

మన భారత్, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలపై ఆలోచిస్తోంది. నగరవ్యాప్తంగా నడిచే...

రైతులకు శుభవార్త.. 45 లక్షల రైతులకు లాభం

మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రైతు భరోసా పథకం రెండో విడత నిధులను...