జర్నలిస్టులు, విద్యార్థి సంఘాల నాయకులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి: PYL
మన భారత్, నారాయణపేట: నారాయణపేట జిల్లా కేంద్రంలో విద్యార్థుల బస్సుల సౌకర్యం కోసం శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులపై, అలాగే ఆ ధర్నాను కవరేజ్ చేయడానికి వెళ్లిన జర్నలిస్టులపై ఆర్టీసీ అధికారులు అక్రమంగా నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రగతిశీల యువజన సంఘం (PYL) జిల్లా అధ్యక్షులు...
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ఘన విజయం హర్షణీయం: కె. రామాంజనేయులు గౌడ్
మన భారత్, నారాయణపేట: తెలంగాణ రాష్ట్రంలో మూడు విడతలుగా నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతానికి పైగా బీసీ వర్గాలకు చెందిన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు గెలుపొందడం హర్షించదగ్గ విషయమని బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కె. రామాంజనేయులు గౌడ్ అన్నారు.
నారాయణపేట జిల్లా కేంద్రంలో...