విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణకు కుట్ర…

Published on

-Advertisement-

విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణకు కుట్ర… కేంద్రంతో చేతులు కలిపిన బాబు: మాజీ మంత్రి రజినీ ఆరోపణలు

మన భారత్, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ (VSP) ప్రైవేటీకరణపై రాజకీయ వేడి మరోసారి పెరిగింది. కేంద్రంతో కుమ్మక్కై ప్లాంటును ప్రైవేటు చేతులకు అప్పగించే కుట్రలు చేస్తున్నారని TDP అధినేత చంద్రబాబు నాయుడిపై మాజీ మంత్రి రజినీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇటీవల బాబు చేసిన ‘వైట్ ఎలిఫెంట్’ వ్యాఖ్యలే ఆయన అసలు ఉద్దేశ్యానికి నిదర్శనమని రజినీ విమర్శించారు.

NDAలో భాగం కాకపోయినా, జగన్ ప్రభుత్వం సమయంలో ప్రైవేటీకరణను అడ్డుకున్నారని, కానీ ఇప్పుడు కేంద్రం TDP మద్దతుతో నడుస్తుండటంతో ఆ దిశగా చర్యలు వేగవంతమవుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు స్టీల్ ప్లాంట్‌కు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, ఇప్పుడు వెన్నుపోటు పొడుస్తున్నారని రజినీ భగ్గుమన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రజల ఆస్తిగా కాపాడటానికి అందరూ ఒక్కటిగా నిలవాల్సిన అవసరం ఉందని ఆమె పిలుపునిచ్చారు.

Latest articles

అక్కను వదిలి.. చెల్లిని తీసుకెళ్లిన అధికారులు

మన భారత్, గద్వాల: బాల్యవివాహాన్ని అడ్డుకోవడానికి వెళ్లిన అధికారులు నిర్లక్ష్యం కారణంగా జరిగిన సంఘటన ఒక మైనర్ బాలిక జీవితాన్ని...

దళిత రత్న పురస్కార గ్రహీతకు అభినందనలు

మన భారత్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో దళితుల అభ్యున్నతికి విశేష సేవలు అందిస్తున్న అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ జిల్లా...

రూ.7 కోట్ల సైబర్ ఫ్రాడ్ వెలుగులోకి..

మన భారత్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా పోలీసుల ‘ఆపరేషన్ క్రాక్‌డౌన్’లో భాగంగా భారీ సైబర్ మోసం కేసు బయటపడింది....

ఆ గ్రామంలో VDC నిధులపై వివాదం..!

మన భారత్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా కేలో గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ (VDC)...

More like this

అక్కను వదిలి.. చెల్లిని తీసుకెళ్లిన అధికారులు

మన భారత్, గద్వాల: బాల్యవివాహాన్ని అడ్డుకోవడానికి వెళ్లిన అధికారులు నిర్లక్ష్యం కారణంగా జరిగిన సంఘటన ఒక మైనర్ బాలిక జీవితాన్ని...

దళిత రత్న పురస్కార గ్రహీతకు అభినందనలు

మన భారత్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో దళితుల అభ్యున్నతికి విశేష సేవలు అందిస్తున్న అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ జిల్లా...

రూ.7 కోట్ల సైబర్ ఫ్రాడ్ వెలుగులోకి..

మన భారత్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా పోలీసుల ‘ఆపరేషన్ క్రాక్‌డౌన్’లో భాగంగా భారీ సైబర్ మోసం కేసు బయటపడింది....