కృష్ణా జలాల లెక్కలు అస్తవ్యస్తం.. మంత్రి

Published on

-Advertisement-

కృష్ణా జలాల లెక్కలు అస్తవ్యస్తం… టెలిమెట్రీ స్టేషన్లకు ఏపీ సహకారం లేదు: మంత్రి ఉత్తమ్

మన భారత్, హైదరాబాద్: కృష్ణా నది జలాల వినియోగంపై స్పష్టత రావాలంటే టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటు కీలకమని, అయితే ఆ పనిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరించడంలేదని తెలంగాణ నీటి వనరుల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా వ్యాఖ్యానించారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి వినియోగం పారదర్శకంగా ఉండటం కోసం ఇప్పటికే 18 టెలిమెట్రీ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంకా 20 స్టేషన్లను ఏర్పాటు చేయాల్సి ఉండగా, వాటి కోసం ఏపీ ముందుకు రావడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు.

“నీటిని ఏ రాష్ట్రం ఎంత తీసుకుంటోందో తెలుసుకోవడానికి ఈ స్టేషన్లు తప్పనిసరి. ఆంధ్రప్రదేశ్ తన వాటా నిధులు ఇవ్వడం లేదు. అయినప్పటికీ ప్రజల ప్రయోజనం దృష్ట్యా ఆ నిధులనూ మేమే భరించేందుకు సిద్ధమని కేంద్రానికి చెప్పాను” అని మంత్రి ఉత్తమ్ తెలిపారు.

కృష్ణా నీటి వివాదం నేపథ్యంలో టెలిమెట్రీ స్టేషన్ల ప్రాముఖ్యత పెరిగిన ఈ సమయంలో, ఏపీ అనుసరిస్తున్న వైఖరి సమన్వయానికి ఆటంకం కలిగిస్తోందని ఉత్తమ్ విమర్శించారు.

Latest articles

అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె.!

మన భారత్, తెలంగాణ:  తెలంగాణలో ప్రజా రవాణాపై భారీ ప్రభావం చూపేలా ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు. ప్రభుత్వం...

కాంగ్రెస్ వైఖరిని ఖండించిన బీజేవైఎం..!

మన భారత్, ఆదిలాబాద్ : లోక్‌సభలో మహిళల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్...

ప్రయాణికులకు శుభవార్త.. 8 కొత్త రైళ్లు.!

మన భారత్, తెలంగాణ:  తెలంగాణ రాష్ట్రంలో రైల్వే సౌకర్యాలు మరింత విస్తరించాయి. కేంద్ర ప్రభుత్వం భాగంగా హైదరాబాద్ నగరం నుంచి...

సబ్-రిజిస్ట్రార్ లో అవినీతి చేపలు.!

మన భారత్, వరంగల్: వరంగల్‌లోని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో భారీ అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన అవినీతి...

More like this

అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె.!

మన భారత్, తెలంగాణ:  తెలంగాణలో ప్రజా రవాణాపై భారీ ప్రభావం చూపేలా ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు. ప్రభుత్వం...

కాంగ్రెస్ వైఖరిని ఖండించిన బీజేవైఎం..!

మన భారత్, ఆదిలాబాద్ : లోక్‌సభలో మహిళల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్...

ప్రయాణికులకు శుభవార్త.. 8 కొత్త రైళ్లు.!

మన భారత్, తెలంగాణ:  తెలంగాణ రాష్ట్రంలో రైల్వే సౌకర్యాలు మరింత విస్తరించాయి. కేంద్ర ప్రభుత్వం భాగంగా హైదరాబాద్ నగరం నుంచి...