manabharath

ప్రకృతి వ్యవసాయంపై అవగాహన..

నవధాన్యాల ప్రాముఖ్యత, పీఎండీఎస్ పద్ధతులపై రైతులకు అవగాహన ప్రకృతి వ్యవసాయంతోనే భూసారం పరిరక్షణ, రైతుకు లాభదాయక సాగు: జేడీఏ వి.టి. రామారావు మన భారత్, గజపతినగరం: విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలోని పిడిశీల గ్రామంలో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు విస్తృత అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రత్యేక సదస్సు ఘనంగా నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, రైతులను సేంద్రియ సాగు వైపు మళ్లించడం, తక్కువ పెట్టుబడితో అధిక...

వర్షాకాలం రాకముందే బోర్లు వేయండి సార్..!

రెండేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న దళిత బస్తీ లబ్ధిదారుల ఆవేదన 21 మందికి మంజూరైన బోర్లలో ఐదుగురికే అమలు.. మిగతా లబ్ధిదారుల్లో తీవ్ర అసంతృప్తి మన భారత్, తలమడుగు: తలమడుగు మండల కేంద్రంలోని దళిత బస్తీ భూ లబ్ధిదారులు తమకు మంజూరైన బోర్లను వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులను వేడుకుంటున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో సాగునీటి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన...
spot_img

Keep exploring

పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి..

మన భారత్, నారాయణపేట: పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ నారాయణపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సీపీఐ(ఎంఎల్) మాస్...

వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన మంత్రి..

మన భారత్, విజయనగరం: దత్తిరాజేరు మండలం గడసాం గ్రామంలో ఏర్పాటు చేసిన ఆర్‌.ఓ వాటర్ ప్లాంట్‌ను రాష్ట్ర మంత్రివర్యులు కొండపల్లి...

యువతకు దిశానిర్దేశం చేసిన రవి పటేల్..

మన భారత్, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రూరల్ పరిధిలోని టేకుమట్ల మండలం గరిమెళ్లపల్లి, కలికోటపల్లి గ్రామాల నుండి పెద్ద...

త్వరలో “లైవ్‌నెస్ ధృవీకరణ”కు శ్రీకారం

మన భారత్, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం (SERP) ఆధ్వర్యంలో అందిస్తున్న చెయ్యూత సామాజిక భద్రత...

నైపుణ్య శిక్షణ సర్టిఫికెట్ల ప్రదానం

మన భారత్, ఉట్నూర్: ఉట్నూర్‌లోని ఎస్‌బీఐ ఆర్‌ఎస్‌హెట్టి కేంద్రంలో దివ్యాంగులకు నిర్వహించిన వ్యాపార నైపుణ్య శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది....

జొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే..

మన భారత్, తలమడుగు: తలమడుగు మండలంలోని ఝరి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని బోథ్ ఎమ్మెల్యే...

సర్పంచ్ కృషి.. నైట్ హాల్ట్ బస్సు

మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో నైట్ హాల్ట్ బస్సు పునరుద్ధరణకు గ్రామ సర్పంచ్...

కళాశాలకు పుస్తకాల విరాళం..

మన భారత్, ఆదిలాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల్లో భాగంగా గుడిహత్నూర్...

మహిళల భద్రతే పోలీసుల లక్ష్యం..

మన భారత్, ఆంధ్ర ప్రదేశ్: మహిళలకు పూర్తి స్థాయి రక్షణ కల్పించడమే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని ఎస్సై లోకేశ్వరరావు...

ఎమ్మెల్యేకు ఆదివాసీల ఘన స్వాగతం..

మన భారత్, ఆదిలాబాద్: తాంసి మండలంలోని మారుమూల ఆదివాసీ గ్రామం ఆట్నంగూడలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శుక్రవారం మండుటెండను...

ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఆర్డీవోకు ఫిర్యాదు..

మన భారత్, విజయనగరం: విజయనగరం జిల్లాలో పెరుగుతున్న ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఆందోళన వ్యక్తం చేస్తూ అఖిల భారత మానవ...

“Aaya Sher..” హ్యాపీ బర్త్ డే క్రిష్ణ రత్న ప్రకాష్

మన భారత్, ఆదిలాబాద్ జిల్లా, తాంసి: తాంసి గ్రామ మాజీ సర్పంచ్ కృష్ణ రత్న ప్రకాష్ జన్మదిన వేడుకలు ఆదిలాబాద్...

Latest articles

ప్రకృతి వ్యవసాయంపై అవగాహన..

నవధాన్యాల ప్రాముఖ్యత, పీఎండీఎస్ పద్ధతులపై రైతులకు అవగాహన ప్రకృతి వ్యవసాయంతోనే భూసారం పరిరక్షణ, రైతుకు లాభదాయక సాగు: జేడీఏ వి.టి....

వర్షాకాలం రాకముందే బోర్లు వేయండి సార్..!

రెండేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న దళిత బస్తీ లబ్ధిదారుల ఆవేదన 21 మందికి మంజూరైన బోర్లలో ఐదుగురికే అమలు.. మిగతా...

గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు ముమ్మరం

వర్షాకాలానికి ముందే గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు ముమ్మరం ప్రజారోగ్య పరిరక్షణకు అధికారులు సమన్వయంతో పనిచేయాలి: ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు మన భారత్,...

నిరుపేద విద్యార్థికి చేయూత..

బాసర IIITలో సీటు సాధించిన పేద విద్యార్థికి మున్నూరు కాపు మిత్ర సేవా సొసైటీ ఆర్థిక చేయూత మన భారత్...