ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ..

Published on

-Advertisement-

మన భారత్, మొగుళ్లపల్లి:

మొగుళ్లపల్లి మండలంలోని పాత ఇస్సిపేట గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు, అరటి పండ్లు పంపిణీ చేసిన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పెనుకుల గట్టన్న, ఉపసర్పంచ్ నేర్పాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం ఈ కార్యక్రమం జరిగింది.

వేసవి తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఎండలో కష్టపడుతున్న కూలీల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పంపిణీ చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే పనులు నిర్వహిస్తూ, మిగతా సమయాల్లో ఎండ తీవ్రతకు దూరంగా ఉండాలని కూలీలకు సూచించారు. ఉపాధి హామీ పథకం గ్రామీణ పేదలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వారి జీవనోపాధికి తోడ్పడుతోందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సర్పంచ్ పెనుకుల గట్టన్న మాట్లాడుతూ, కూలీలు తగిన జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకం గ్రామాల్లోని నిరుపేద కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా మారిందని అన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ కార్యదర్శి శ్రీనివాస్, కారోబార్ మొగిలి, ఫీల్డ్ అసిస్టెంట్ అశోక్‌తో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కూలీలు ఈ చర్యపై సంతోషం వ్యక్తం చేశారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

తులం బంగారం ఎప్పుడు ఇస్తారో..?

మన భారత్, తలమడుగు: కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలతో గద్దెనిక్కిందని కళ్యాణ లక్ష్మితో తులం బంగారం ఎప్పుడు ఇస్తారని ఆడపడుచులు...

Google ప్రపంచాన్ని మార్చిన టెక్ దిగ్గజం..

మన భారత్, ఇంటర్నేషనల్ : ప్రపంచ టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీసిన సంస్థగా Google ప్రత్యేక గుర్తింపు పొందింది....

ఆపరేషన్ చేస్తుండగా వైద్యుడికి గుండెపోటు..

మన భారత్, నిర్మల్: నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన ప్రముఖ వైద్యుడు డా. సురేందర్ గుండెపోటుతో మృతి చెందడం స్థానికంగా...

ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు..

మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు ఎప్పటికప్పుడు ఎదురుచూస్తున్న సమ్మర్ హాలిడేస్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది. రాష్ట్ర పాఠశాల...

More like this

తులం బంగారం ఎప్పుడు ఇస్తారో..?

మన భారత్, తలమడుగు: కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలతో గద్దెనిక్కిందని కళ్యాణ లక్ష్మితో తులం బంగారం ఎప్పుడు ఇస్తారని ఆడపడుచులు...

Google ప్రపంచాన్ని మార్చిన టెక్ దిగ్గజం..

మన భారత్, ఇంటర్నేషనల్ : ప్రపంచ టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీసిన సంస్థగా Google ప్రత్యేక గుర్తింపు పొందింది....

ఆపరేషన్ చేస్తుండగా వైద్యుడికి గుండెపోటు..

మన భారత్, నిర్మల్: నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన ప్రముఖ వైద్యుడు డా. సురేందర్ గుండెపోటుతో మృతి చెందడం స్థానికంగా...