ఆర్టీసీ యంత్రాలకు నెట్వర్క్ సమస్య..

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్:

ఆర్టీసీలో ప్రయాణికులకు టికెట్లు జారీ చేయడానికి ప్రవేశపెట్టిన టికెట్ ఇష్యూ యింగ్ మిషన్లు (TIM) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సమస్యలకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో సరైన నెట్వర్క్ సౌకర్యం లేకపోవడంతో ఈ యంత్రాలు సక్రమంగా పనిచేయక కండక్టర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో సెల్ టవర్ల కొరత కారణంగా TIM యంత్రాలు పనిచేయకపోవడంతో కటాఫ్ పాయింట్లలోపు టికెట్లు జారీ చేయడం కష్టంగా మారింది. దీంతో తనిఖీ అధికారుల ముందు కండక్టర్లు సమాధానం చెప్పలేక ఇబ్బందులు పడుతున్నారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రయాణికులకు సకాలంలో టికెట్లు ఇవ్వలేకపోవడం వల్ల సేవలపై ప్రతికూల ప్రభావం పడుతోందని, దీనికి తక్షణ పరిష్కారం అవసరమని వారు కోరుతున్నారు. ముఖ్యంగా నెట్వర్క్ లేని ప్రాంతాల్లో గతంలో అమలులో ఉన్నట్లుగా ముద్రిత టికెట్లు అందుబాటులో ఉంచాలని ఆర్టీసీ సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈ సమస్యపై అధికారులు దృష్టి సారించి, ఏజెన్సీ ప్రాంతాల్లో నెట్వర్క్ సదుపాయాలను మెరుగుపరచాలని, లేకపోతే ప్రత్యామ్నాయ విధానాలు అమలు చేయాలని స్థానికులు, సిబ్బంది సూచిస్తున్నారు.

Latest articles

ప్రతి గింజ కొనుగోలు చేయాలి: ఎమ్మెల్యే

మన భారత్, ఆదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్ జిల్లాలోని బజార్ హత్నూర్ మండల కేంద్రంలో మొక్కజొన్న రైతులకు ఉపశమనం కలిగించే విధంగా...

హైడ్రాను తొలగిస్తాం’.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

మన భారత్, తెలంగాణ: బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్...

చిన్నారుల్లో విద్యా నైపుణ్యాల పెంపు..

మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల్లో విద్యా నైపుణ్యాలను పెంపొందించడంలో కీలక...

అలెర్ట్.. 5 రోజులు వర్ష సూచన

మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న ఐదు రోజులపాటు పలు...

More like this

ప్రతి గింజ కొనుగోలు చేయాలి: ఎమ్మెల్యే

మన భారత్, ఆదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్ జిల్లాలోని బజార్ హత్నూర్ మండల కేంద్రంలో మొక్కజొన్న రైతులకు ఉపశమనం కలిగించే విధంగా...

హైడ్రాను తొలగిస్తాం’.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

మన భారత్, తెలంగాణ: బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్...

చిన్నారుల్లో విద్యా నైపుణ్యాల పెంపు..

మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల్లో విద్యా నైపుణ్యాలను పెంపొందించడంలో కీలక...