“సత్యసాయి ఇచ్చిన ఆ పుస్తకమే నాకు గోల్డెన్ మూమెంట్” – సచిన్

Published on

-Advertisement-

“సత్యసాయి ఇచ్చిన ఆ పుస్తకమే నాకు గోల్డెన్ మూమెంట్” – సచిన్ భావోద్వేగం

మన భారత్, పుట్టపర్తి: సర్వత్ర ప్రేమ, అర్థం చేసుకునే గుణం పెంపొందించాలని సత్యసాయి బాబా ఇచ్చిన సందేశం తన జీవితం మీద గొప్ప ప్రభావం చూపిందని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వెల్లడించారు. ప్రజలను త్వరగా తీర్పు ఇవ్వకుండా, వారిని అర్థం చేసుకోవడమే సత్యసాయి బోధనలోని గొప్పతనం అని ఆయన పేర్కొన్నారు.

“2011 వరల్డ్‌ కప్ సమయంలో నేను తీవ్ర ఒత్తిడిలో ఉన్నాను. బెంగళూరులో ఉన్న ఆ రోజుల్లో సత్యసాయి బాబా నాకు ఫోన్ చేశారు. కొద్ది రోజులకు ఆయన ఒక పుస్తకం పంపించారు. ఆ పుస్తకం నా మనసులో సానుకూలత ను నింపింది. ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. అదే శక్తి మాకు ప్రపంచకప్ గెలుపు వైపు నడిపింది. ఆ క్షణం… ఆ పుస్తకం… నాకు నిజంగా ఒక గోల్డెన్ మూమెంట్” అని సచిన్ గుర్తుచేసుకున్నారు.

పుట్టపర్తిలో జరుగుతున్న సత్య సాయి శత జయంతి వేడుకల సందర్భంలో సచిన్ చేసిన ఈ వ్యాఖ్యలు భక్తులను, అభిమానులను ఆకట్టుకున్నాయి. సత్యసాయి స్ఫూర్తి జీవితాల్లో ఎలా మార్పు తేగలదో సచిన్ మాటల్లో మరోసారి వెల్లడైంది.

Latest articles

బాటసారులకు శీతల జల సేవ..

వాంకిడి, మన భారత్: వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో బాటసారులు, ప్రజల దాహార్తిని తీర్చేందుకు వాంకిడి మండల కేంద్రంలో సమతా...

సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయుల నిరసన..

ధన్వాడ, మన భారత్: తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ధన్వాడ...

షాపు యజమానులపై పంచాయతీ ఆగ్రహం..

మొగుళ్లపల్లి, మన భారత్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో మద్యం షాపుల వద్ద పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో...

ట్రాఫిక్ సమస్యల నివారణకు కృషి..

మొగుళ్లపల్లి, మన భారత్: మొగుళ్లపల్లి మండల కేంద్రంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని గ్రామపంచాయతీ కీలక నిర్ణయం తీసుకుంది....

More like this

బాటసారులకు శీతల జల సేవ..

వాంకిడి, మన భారత్: వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో బాటసారులు, ప్రజల దాహార్తిని తీర్చేందుకు వాంకిడి మండల కేంద్రంలో సమతా...

సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయుల నిరసన..

ధన్వాడ, మన భారత్: తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ధన్వాడ...

షాపు యజమానులపై పంచాయతీ ఆగ్రహం..

మొగుళ్లపల్లి, మన భారత్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో మద్యం షాపుల వద్ద పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో...