జాగృతి జనం బాటలో కవిత..

Published on

-Advertisement-

ఆదిలాబాద్ జిల్లాలో పర్యటన రెండవ రోజు సందడి!

మన భారత్, ఆదిలాబాద్, నవంబర్ 4:
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదిలాబాద్ జిల్లాలో “జాగృతి జనం బాట” కార్యక్రమాన్ని రెండవ రోజూ ఉత్సాహంగా కొనసాగిస్తారని జాగృతి నాయకులు రంగినేని శ్రీనివాస్ తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాలతో సమానంగా కలవాలని లక్ష్యంగా ఆమె పర్యటనలో పలు కీలక సమావేశాలు, కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించారు.

ఉదయం 9 గంటలకు ఆదిలాబాద్ పట్టణంలోని తనిష్క్ హోటల్‌లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం 9:30 గంటలకు హోటల్ సాయి పంచవటిలో జిల్లా మేధావులు, విద్యావంతులతో ఆమె ప్రత్యేకంగా చర్చించనున్నారు. సమాజ అభివృద్ధి, యువత పాత్ర, మహిళా సాధికారత వంటి అంశాలపై ఆమె అభిప్రాయాలు పంచుకునే అవకాశం ఉంది.

మధ్యాహ్నం 12 గంటలకు ద్వారకా నగర్లో తెలంగాణ జేఏసీ చైర్మన్ దామోదర్ ఆధ్వర్యంలో ఉద్యమకారుల సమావేశం జరగనుంది. తెలంగాణ సాధనలో భాగస్వాములైన ఉద్యమ వీరులను కవిత కలుసుకోనున్నారు.

తదుపరి 2 గంటలకు ఆదివాసీల ఆరాధ్యదైవం నాగోబా ఆలయాన్ని (కేస్లాపూర్, ఇంద్రవెల్లి మండలం) సందర్శించి ప్రత్యేక పూజలు చేయనున్నారు. 3 గంటలకు ఇంద్రవెల్లి అమరుల స్తూపం వద్ద నివాళులు అర్పిస్తారు. అనంతరం 3:30 గంటలకు ఐటీడీఏ, ఉట్నూర్లో ఆదివాసీ మహిళల వర్క్‌షాప్‌ను పరిశీలించనున్నారు.

ఈ సందర్భంగా జాగృతి నాయకుడు రంగినేని శ్రీనివాస్ మాట్లాడుతూ “జాగృతి జనం బాటలో కవిత  పర్యటన ప్రజల్లో విస్తృత స్పందన కలిగిస్తోంది. ప్రతి గ్రామంలో ఆమెకు ఉత్సాహపూరిత స్వాగతం లభిస్తోంది,” అని తెలిపారు.

Latest articles

అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె.!

మన భారత్, తెలంగాణ:  తెలంగాణలో ప్రజా రవాణాపై భారీ ప్రభావం చూపేలా ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు. ప్రభుత్వం...

కాంగ్రెస్ వైఖరిని ఖండించిన బీజేవైఎం..!

మన భారత్, ఆదిలాబాద్ : లోక్‌సభలో మహిళల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్...

ప్రయాణికులకు శుభవార్త.. 8 కొత్త రైళ్లు.!

మన భారత్, తెలంగాణ:  తెలంగాణ రాష్ట్రంలో రైల్వే సౌకర్యాలు మరింత విస్తరించాయి. కేంద్ర ప్రభుత్వం భాగంగా హైదరాబాద్ నగరం నుంచి...

సబ్-రిజిస్ట్రార్ లో అవినీతి చేపలు.!

మన భారత్, వరంగల్: వరంగల్‌లోని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో భారీ అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన అవినీతి...

More like this

అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె.!

మన భారత్, తెలంగాణ:  తెలంగాణలో ప్రజా రవాణాపై భారీ ప్రభావం చూపేలా ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు. ప్రభుత్వం...

కాంగ్రెస్ వైఖరిని ఖండించిన బీజేవైఎం..!

మన భారత్, ఆదిలాబాద్ : లోక్‌సభలో మహిళల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్...

ప్రయాణికులకు శుభవార్త.. 8 కొత్త రైళ్లు.!

మన భారత్, తెలంగాణ:  తెలంగాణ రాష్ట్రంలో రైల్వే సౌకర్యాలు మరింత విస్తరించాయి. కేంద్ర ప్రభుత్వం భాగంగా హైదరాబాద్ నగరం నుంచి...