వంటగ్యాస్ బుకింగ్ గడువు మళ్లీ పెంపు!

Published on

-Advertisement-

మన భారత్, న్యూఢిల్లీ:

దేశవ్యాప్తంగా వంటగ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో ఆయిల్ కంపెనీలు గ్యాస్ బుకింగ్‌కు సంబంధించి కొత్త నియమాలను అమలు చేస్తున్నాయి. ఈ నిర్ణయం కారణంగా వినియోగదారులు ముందుగానే బుకింగ్ చేయకుండా నిర్ణీత గడువు పాటించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

దేశంలో కొనసాగుతున్న పరిస్థితులు, ముఖ్యంగా యుద్ధ ప్రభావంతో సరఫరా వ్యవస్థపై ఒత్తిడి పెరగడంతో గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడింది. ఈ ప్రభావం హోటల్స్, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లపై కూడా పడింది. చాలా చోట్ల వ్యాపారాలు నిలిచిపోయే పరిస్థితి నెలకొంది.

ఇప్పటికే ఉన్న కొరతను దృష్టిలో ఉంచుకుని ఆయిల్ కంపెనీలు గ్యాస్ బుకింగ్ రూల్స్‌ను మరింత కఠినతరం చేశాయి. డబుల్ సిలిండర్ కలిగిన వినియోగదారులు 35 రోజుల తర్వాత మాత్రమే రీఫిల్ బుక్ చేసుకోవాలని స్పష్టం చేశారు. సింగిల్ సిలిండర్ ఉన్నవారు 25 రోజుల తర్వాతే బుకింగ్ చేసుకోవాలి.

ఇక ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఉన్న లబ్ధిదారులు ప్రతి 45 రోజులకు ఒకసారి మాత్రమే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలని సూచించారు. ఈ నియమాలు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ వర్తిస్తాయని ఆయిల్ కంపెనీలు వెల్లడించాయి.

నిర్దేశిత గడువుకు ముందే గ్యాస్ బుకింగ్ చేయడానికి ప్రయత్నిస్తే, సిస్టమ్ ఆటోమేటిక్‌గా బ్లాక్ అవుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

వినియోగదారులు పుకార్లను నమ్మకుండా, అవసరానికి అనుగుణంగా మాత్రమే గ్యాస్ వినియోగించాలని, నియమాలను పాటించాలని ఆయిల్ కంపెనీలు సూచించాయి.

Latest articles

అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి

గ్రామస్థాయి నుండి అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి మన భారత్, మొగుళ్ళపల్లి: మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీత,...

విడుదలైన నీట్ ఫలితాలు..

విడుదలైన నీట్ ఫలితాలు -ప్రభంజనం సృష్టించిన మోషన్ కాలేజీ విద్యార్థులు విద్యార్థులను అభినందించిన మోషన్ కాలేజ్ చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మన...

స్కూల్ హోమ్‌వర్క్ వివాదంపై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్

'కల్మా' హోమ్‌వర్క్ అంశంపై హైదరాబాద్ కలెక్టర్, సీపీ, విద్యాశాఖ అధికారులకు నోటీసులు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం మన...

గ్రామ పంచాయతీలకు శుభవార్త..

ఆర్థిక స్వయం ప్రతిపత్తికి ప్రభుత్వం కీలక నిర్ణయం పంచాయతీరాజ్ చట్టంలో సవరణకు రంగం సిద్ధం.. గ్రామాభివృద్ధి పనులకు నిధుల వినియోగం...

More like this

అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి

గ్రామస్థాయి నుండి అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి మన భారత్, మొగుళ్ళపల్లి: మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీత,...

విడుదలైన నీట్ ఫలితాలు..

విడుదలైన నీట్ ఫలితాలు -ప్రభంజనం సృష్టించిన మోషన్ కాలేజీ విద్యార్థులు విద్యార్థులను అభినందించిన మోషన్ కాలేజ్ చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మన...

స్కూల్ హోమ్‌వర్క్ వివాదంపై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్

'కల్మా' హోమ్‌వర్క్ అంశంపై హైదరాబాద్ కలెక్టర్, సీపీ, విద్యాశాఖ అధికారులకు నోటీసులు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం మన...