“సత్యసాయి ఇచ్చిన ఆ పుస్తకమే నాకు గోల్డెన్ మూమెంట్” – సచిన్

Published on

-Advertisement-

“సత్యసాయి ఇచ్చిన ఆ పుస్తకమే నాకు గోల్డెన్ మూమెంట్” – సచిన్ భావోద్వేగం

మన భారత్, పుట్టపర్తి: సర్వత్ర ప్రేమ, అర్థం చేసుకునే గుణం పెంపొందించాలని సత్యసాయి బాబా ఇచ్చిన సందేశం తన జీవితం మీద గొప్ప ప్రభావం చూపిందని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వెల్లడించారు. ప్రజలను త్వరగా తీర్పు ఇవ్వకుండా, వారిని అర్థం చేసుకోవడమే సత్యసాయి బోధనలోని గొప్పతనం అని ఆయన పేర్కొన్నారు.

“2011 వరల్డ్‌ కప్ సమయంలో నేను తీవ్ర ఒత్తిడిలో ఉన్నాను. బెంగళూరులో ఉన్న ఆ రోజుల్లో సత్యసాయి బాబా నాకు ఫోన్ చేశారు. కొద్ది రోజులకు ఆయన ఒక పుస్తకం పంపించారు. ఆ పుస్తకం నా మనసులో సానుకూలత ను నింపింది. ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. అదే శక్తి మాకు ప్రపంచకప్ గెలుపు వైపు నడిపింది. ఆ క్షణం… ఆ పుస్తకం… నాకు నిజంగా ఒక గోల్డెన్ మూమెంట్” అని సచిన్ గుర్తుచేసుకున్నారు.

పుట్టపర్తిలో జరుగుతున్న సత్య సాయి శత జయంతి వేడుకల సందర్భంలో సచిన్ చేసిన ఈ వ్యాఖ్యలు భక్తులను, అభిమానులను ఆకట్టుకున్నాయి. సత్యసాయి స్ఫూర్తి జీవితాల్లో ఎలా మార్పు తేగలదో సచిన్ మాటల్లో మరోసారి వెల్లడైంది.

Latest articles

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...

ఆటో డ్రైవర్ భార్య అద్భుత ప్రతిభ.!

ఆంధ్రప్రదేశ్, ఆదోని, మన భారత్: ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పట్టుదలతో చదివితే విజయం సాధించవచ్చని మరోసారి నిరూపించారు కర్నూల్ జిల్లా...

More like this

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...