గ్రామస్థాయి నుండి అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి
మన భారత్, మొగుళ్ళపల్లి:
మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీత, అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు మంగళపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సంఘం సమావేశానికి ముఖ్య అతిథిగా అంబేద్కర్ ఫెలోషిప్ జాతీయ అవార్డు గ్రహీత AYS రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్ల మల్లయ్య విచ్చేసి మాట్లాడుతూ ..దేశ రాష్ట్రవ్యాప్తంగా వివిధ గ్రామాలలో...
విడుదలైన నీట్ ఫలితాలు
-ప్రభంజనం సృష్టించిన మోషన్ కాలేజీ విద్యార్థులు
విద్యార్థులను అభినందించిన మోషన్ కాలేజ్ చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్
మన భారత్,మొగుళ్ళపల్లి:
గురువారం విడుదలైన నీట్ ఫలితాలలో హన్మకొండలోని రాజస్థాన్ కోటా మోషన్ కాలేజీ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. జాతీయస్థాయిలో అత్యుత్తమ మార్కులను సాధించి..కన్న తల్లిదండ్రులకు, విద్య నేర్పిన గురువులకు, పుట్టిన ఊరికి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం మోషన్ కాలేజీ...