HomeTelangana

Telangana

      ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

      ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా సోమవారం మొగుళ్ళపల్లి పోలీస్ స్టేషన్ ను, సీఐ సతీష్ తో కలిసి ఆయన తనిఖీ చేశారు.. ఈ సందర్భంగా స్టేషన్ పరిధిలో పరిశుభ్రత , రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసుల...

      గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

      వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హైదరాబాద్: మన భారత్ , ఆగస్టు,31 వన్యప్రాణుల సంరక్షణ, అటవీ సంపద పరిరక్షణతో పాటు అటవీ ప్రాంతాల్లో తరతరాలుగా నివసిస్తున్న ప్రజలు, గిరిజనుల హక్కులు, జీవనోపాధి, అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని...
      spot_img

      Keep exploring

      ఆర్టీసీ కార్మికులకు గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం

      మన భారత్, తెలంగాణ: రాష్ట్ర ఆర్టీసీ కార్మికులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకుని గుడ్‌న్యూస్ చెప్పారు....

      పింఛన్ డబ్బులు ఇవ్వాలని రాస్తారోకో.!

      మన భారత్, ధన్వాడ: పింఛన్ డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ధన్వాడలో చేయూత పింఛన్ లబ్ధిదారులు రాస్తారోకో నిర్వహించారు....

      ఎల్ఆర్ఎస్ ఫీజుపై మరోసారి వివాదం..

      మన భారత్, తెలంగాణ:  లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్-2020) ఫీజుల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఎల్ఆర్ఎస్ ఫీజు పేరిట ప్రజలపై...

      పంట నష్టంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందన..

      మన భారత్, నిర్మల్: నిర్మల్ జిల్లాలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మొక్కజొన్న పంటలు కాలిబూడిదైన ఘటనపై Revanth Reddy స్పందించారు....

      పదో ఫలితాల ఆనందంలో విషాదం..

      మన భారత్, వనపర్తి :  పదో తరగతి ఫలితాల్లో మంచి మార్కులు సాధించిన ఆనందం క్షణాల్లో విషాదంగా మారిన ఘటన...

      TRS’ పేరుపై హక్కులు నాదే.. కవిత పార్టీ రిజిస్ట్రేషన్ ఆపాలంటూ ఈసీకి లేఖ

      మన భారత్, తెలంగాణ:  ‘TRS’ అనే పేరుపై పూర్తి హక్కులు తనకే ఉన్నాయని పేర్కొంటూ తెలంగాణ రాజ్య సమితి (TRS)...

      ఎల్ నినో ప్రభావంతో తీవ్ర ఎండలు ..!

      మన భారత్, తెలంగాణ: రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ‘ఎల్ నినో’ ప్రభావం తీవ్రంగా ఉండొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణ...

      నూతన డీజీపీగా సీవీ ఆనంద్ నియామకం

      మన భారత్, తెలంగాణ: రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా నియమితులైన సీవీ ఆనంద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని...

      మంచి నీళ్లు ఇవ్వండి మహాప్రభో.!

      మన భారత్, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. భాగ్యనగర్ కాలనీలో గత నెల రోజులుగా...

      క్షణాల్లో టెన్త్ ఫలితాలు.. ఇక్కడ క్లిక్ చేయండి

      మన భారత్, తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి (SSC) పబ్లిక్ పరీక్షల ఫలితాలు నేడు (బుధవారం) విడుదల కానున్నాయి. మధ్యాహ్నం...

      మంత్రి జూపల్లి ఆగ్రహం..!

      మన భారత్, ఆదిలాబాద్: ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో ఎలాంటి ఆలస్యం ఉండకూడదని, లబ్ధిదారుల దరఖాస్తులను పెండింగ్లో పెట్టకుండా వెంటనే...

      కొత్త ప్రైవేటు విద్యాసంస్థలకు పర్మిషన్లు ఇవ్వొద్దు: ఆర్‌పీఐ

      మన భారత్, తెలంగాణ: రాష్ట్రంలో ప్రైవేటు విద్యాసంస్థల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేస్తూ, 2026 నుంచి కొత్తగా ప్రైవేటు విద్యాసంస్థలకు...

      Latest articles

      ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

      ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

      గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

      వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...

      ఒకే బస్సుతో ప్రయాణికులకు పరేషాన్.!

      తలమడగు–కోసాయి మార్గంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికుల డిమాండ్ తలమడుగు, ఆగస్టు 31: తలమడుగు మండల కేంద్రం నుంచి కోసాయి...

      కొత్త పెన్షన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..

      సెప్టెంబర్ 15 వరకు అవకాశం.. ఇప్పటికే 4.50 లక్షల దరఖాస్తులు మరొక అవకాశం కల్పించాలని వచ్చిన విజ్ఞప్తులతో ప్రభుత్వం నిర్ణయం హైదరాబాద్:...