HomeTelangana

Telangana

      వడ దెబ్బతో కూలీ మృతి ..

      మన భారత్ , ఆదిలాబాద్:  జిల్లాలోని ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్న వేళ వడ దెబ్బ కారణంగా మరో విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం, భీంపూర్ మండలంలోని అర్లి టి గ్రామానికి చెందిన టేకం గజనన్ (38) అనే వ్యవసాయ కూలీ తీవ్ర వడ దెబ్బకు గురయ్యాడు. బుధవారం పని సమయంలోనే అస్వస్థతకు లోనైన ఆయనను కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అత్యవసరంగా రిమ్స్...

      గ్రామస్థాయిలో సేవలందించే సైనికులే అంగన్వాడీలు..

      మన భారత్, మొగుళ్ళపల్లి: అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సేవలందించే నిజమైన సైనికులని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పేర్కొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పుష్ప గ్రాండ్ ఫంక్షన్ హాల్‌లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్‌ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంక్షేమ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన...
      spot_img

      Keep exploring

      మొంథా తుఫాన్‌ ఎఫెక్ట్‌ – హైదరాబాద్ లో వర్ష బీభత్సం

      మన భారత్, హైదరాబాద్: మొంథా తుఫాన్‌ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై తీవ్రంగా చూపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోనూ వర్షాలు...

      విద్యార్థులకు భారీ ఊరట..

      2022 నుంచి పెండింగ్‌లో ఉన్న మొత్తం బకాయిలు క్లియర్ చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు మన భారత్‌,...

      రెడ్ అలెర్ట్.. ఆదేశాలు జారీ చేసిన సీఎం

      మన భారత్, హైదరాబాద్: మొంథా తుఫాన్‌ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని...

      భారీ వర్షాలకు కొట్టుకుపోయిన నేషనల్ హైవే

      భారీ వర్షం ప్రభావం… నాగర్‌కర్నూలులో నేషనల్ హైవేపై బ్రిడ్జ్ కూలిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి మన భారత్, స్టేట్ బ్యూరో: నాగర్‌కర్నూలు...

      పత్తి రైతులపై ప్రభుత్వాల కపట ప్రేమ.. మండిపడ్డ మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ పేట్కులే

      మన భారత్, తెలంగాణ: అధిక వర్షాల కారణంగా పంటలు నష్టపోయి, నాణ్యత ప్రమాణాలు తగ్గడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో...

      మైనారిటీలను కాంగ్రెస్ మోసం చేసింది: కేటీఆర్

      బుల్డోజర్‌ రాజ్యం తెలంగాణలో నడుస్తోంది  రాహుల్‌ గాంధీ ఎందుకు మౌనంగా ఉన్నారు? హైదరాబాద్‌, అక్టోబర్‌ 27: తెలంగాణలో మైనారిటీలకు కాంగ్రెస్‌ పార్టీ...

      ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుపై కీలక నిర్ణయం

      వ్యయం 12% తగ్గనుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం బీఆర్‌ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల...

      బీఆర్ఎస్ నేతలు స్టూవర్ట్‌పురం దొంగలా?”

      “మేము దండుపాళ్యం బ్యాచ్ అయితే... మీరు స్టూవర్ట్‌పురం దొంగలా?” — మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఘాటుగా హరీశ్‌రావుపై విమర్శలు హైదరాబాద్‌:...

      మొంథా తుఫాన్‌పై సీఎం రేవంత్ అప్రమత్తం

       ధాన్యం, పత్తి కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోండి అని అధికారులకు ఆదేశాలు హైదరాబాద్‌: మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో...

      జూబ్లీహిల్స్ లో జోరుగా కాంగ్రెస్ ప్రచారం

      జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ తరపున రహమత్‌నగర్‌లో ప్రచారం చేపట్టిన ఓబీసీ చైర్మన్ గొల్ల కృష్ణయ్య మన భారత్, హైదరాబాద్: జూబ్లీహిల్స్...

      చిరంజీవి వ్యక్తిత్వ హక్కులకు సిటీ సివిల్ కోర్టు రక్షణ

      చిరంజీవి వ్యక్తిత్వ హక్కులకు సిటీ సివిల్ కోర్టు రక్షణ – అనుమతి లేకుండా పేరు, ఫోటోలు వాడరాదని ఆదేశం మన...

      ఫిబ్రవరి 25 నుంచి పరీక్షలు..

      ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ ఎగ్జామ్ మార్చి 18 వరకు పరీక్షలు షెడ్యూల్ కు ఆమోదం తెలిపిన సర్కారు ఈ సారి పరీక్ష...

      Latest articles

      వడ దెబ్బతో కూలీ మృతి ..

      మన భారత్ , ఆదిలాబాద్:  జిల్లాలోని ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్న వేళ వడ దెబ్బ కారణంగా మరో విషాదం చోటుచేసుకుంది....

      గ్రామస్థాయిలో సేవలందించే సైనికులే అంగన్వాడీలు..

      మన భారత్, మొగుళ్ళపల్లి: అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సేవలందించే నిజమైన సైనికులని జిల్లా కలెక్టర్...

      ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు..

      మన భారత్, తలమడుగు: తలమడుగు మండలంలోని ఓ పాఠశాలలో పనిచేస్తున్న హిందీ ఉపాధ్యాయుడు సుకుమార్‌పై విద్యార్థులపై అసభ్య ప్రవర్తనకు సంబంధించిన...

      నాణ్యత లేని సీసీ రోడ్డు.. పగుళ్లతో బయటపడిన నిర్లక్ష్యం

      మన భారత్, ఆదిలాబాద్: మండలంలోని పొన్నారి గ్రామంలో ఇటీవల నిర్మించిన సీసీ రోడ్డు నాణ్యతపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం...